.
27, ఆగస్టు 2012, సోమవారం
డబుల్ ధమాకా..
అండర్-19 వరల్డ్ కప్లో మన కుర్రాళ్లు మరోసారి సత్తా చాటారు. గతంలో మహ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్లు వరుసగా 2000, 2008లో ఈ ట్రోఫీని భారత్కు అందించగా, ప్రస్తుతం ఉన్మక్త చంద్ నేతృత్వంలోని జట్టు మరోసారి ఈ కప్ను భారతకు తీసుకొచ్చింది. ఆరు వికెట్లతో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో సెంచరీతో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఉన్మక్త చంద్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆసీస్ కెప్టెన్ బాసిస్టోకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి