.

30, జులై 2012, సోమవారం

భారత్‌లో పెట్టుబడులకు అమెరికా సంస్థల తహ తహ

భారత్‌లో తమ పెట్టుబడుల విస్తరణ కోసం అమెరికా వ్యాపార సంస్థలు అక్కడి ప్రభుత్వంతో లాబీయింగ్‌ జరుపుతున్నాయి. రిటైల్‌ వ్యాపారం, ఇతర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయంలో భారత్‌లో రాజకీయ వ్యతిరేకత పెరుగుతుండటంతో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌, ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌ తదితర సంస్థలు ఒబామా సర్కారు సాయం కోరుతూ ఈ లాబీయింగ్‌ నిర్వహిస్తున్నాయి. విశ్వసనీయ కథనాల ప్రకారం... అమెరికా కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు భారత్‌లో ఎఫ్‌డిఐలు,........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి