.

20, జులై 2012, శుక్రవారం

అమెరికాలో తీవ్ర కరువు

అమెరికా గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతటి తీవ్ర కరువును ఎదుర్కొంటోంది. పంటలు దెబ్బ తినడంతో ఆహార ధరలు పెరిగే ప్రమాదముందని ఒబామా ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలోని దాదాపు 61 శాతం భూమి కరువు పరిస్థితులను తీవ్రంగా ఎదుర్కొంటోందని వ్యవసాయ మంత్రి టామ్‌ విల్సాక్‌ చెప్పారు. బుధవారం ఆయన వైట్‌హౌస్‌లో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది నెలకొన్న దుర్భరమైన కరువు పీడిత పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావాన్ని....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి