.

1, మార్చి 2012, గురువారం

వైఎస్‌ పథకాలను ఎందుకు కొనసాగించలేకపోతున్నారు ?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల్ని ఇప్పటి ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేకపోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. 2004 నుంచి 2009 వరకు ఐదేళ్లపాటు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌... ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను విధించకుండా అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి అమలు చేశారని, అప్పట్లో లేని ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ఏమున్నాయని ప్రజలపై పన్నుల రూపంలో భారాలు వేస్తున్నారని ఆమె అడిగారు......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి