.

30, మార్చి 2012, శుక్రవారం

తప్పు చేసిన వారికి కఠిన దండన

సైన్యాధిపతి జనరల్‌ వికె సింగ్‌ ప్రధానికి రాసిన లేఖ లీకేజీ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ప్రకటించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టించిన ఈ లీకేజీని జాతి విద్రోహ చర్యగా అభివర్ణించిన ఆయన, దీని మూలాలను కనుగొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. త్రివిధ దళాధిపతులపై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని ఆయన స్పష్టం చేశారు...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి