.
10, ఫిబ్రవరి 2012, శుక్రవారం
డర్టీ పిక్చర్!
చట్టసభల్లో జరిగే చర్చలు సాధారణంగా అంతగా ఉత్సాహం రేకెత్తించేవిగా ఉండవు. అందుకే పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు చట్ట సభల్లో నిద్రలో జోగుతూ ఉంటారు. కొండొకచో పక్కవారికి ఇబ్బంది పెట్టే విధంగా కొందరు గురక కూడా పెడుతూ ఉంటారు. ఇదంతా విసుగెత్తించే చర్చ నుండి తప్పించుకునేందుకు చేస్తుంటారు. అయితే బుధవారం నాడు తమ పదవులకు రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు సభలో కరువు సమస్యపై ఎంతమాత్రం ఆసక్తికరంగా లేకుండా (వారి ఉద్దేశంలో) సాగుతున్న........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి