.

15, ఫిబ్రవరి 2012, బుధవారం

కలెక్టర్‌గారూ... ఆకలేస్తోంది..!

'కలెక్టర్‌ గారూ కరుణించండి.. ఆకలేస్తోంది.. పస్తులుండలేకపోతున్నాం' అంటూ బండమీదపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. 'మధ్యాహ్న భోజనం ఎవరు వండి పెట్టాలి?' అనే విషయమై రెండు గ్రూపుల మధ్య ప్రారంభమైన కొట్లాట చిలికి చిలికి గాలివానగా మారి రెండు నెలలుగా పాఠశాల విద్యార్థులు పస్తులతో ఉంటున్నారు. ఎస్‌ఐ జోక్యంతో రెండు రోజుల క్రితం సోమవారం ప్రారంభించేలా చేసినా మంగళవారం మధ్యాహ్నానికే మళ్లీ వివాదం రగలడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి