.

1, ఫిబ్రవరి 2012, బుధవారం

అన్నీ ఉచితమే...!

ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాలవారికి విద్యుత్‌ నుంచి విద్య వరకు అన్నీ ఉచితంగా అందజేస్తామని, రానున్న ఐదేళ్ళలో రాష్ట్రాన్ని మార్పు దిశగా నడిపిస్తామని ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. బాబ్రీ మసీదు వివాదంలో తమ పార్టీ న్యాయబద్ధమైన పరిష్కారాన్ని చూపిస్తుందని కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ ఈ సందర్భంగా చెప్పారు. జనాభా ప్రాతిపదిక ఆధారంగా .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి