.

22, ఫిబ్రవరి 2012, బుధవారం

మా ఊళ్ళో ఓసారి ఏం జరిగిందంటే..

కుంతల్‌, సిరిశ్రీ జంటగా చెందు దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'మా ఊళ్ళో ఓసారి ఏం జరిగిందంటే'. లయన్‌ షేక్‌ మునీర్‌ బాషా సమర్పణలో నవ్య ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.వి.ఎల్‌.కె.రావు నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమైంది. చిత్ర సమర్పకులు మునీర్‌ బాషా మాట్లాడుతూ...'చిత్రాన్ని నిర్మించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి