.
10, ఫిబ్రవరి 2012, శుక్రవారం
దొరకని వారంతా దొరలేనా..?
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్ల గుట్టు రట్టువుతున్నప్పటికీ అనంతపురం జిల్లాలోని మద్యం సిండికేట్ల వ్యవహారం గుట్టుగానే ఉంది. ఇందులో భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఆబ్కారీ అధికారులు సిండికేట్ గుట్టు రట్టవకుండా అవసరమైన మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ దాడులు జరగకుండా నిలువరించేందుకు అవసరమైన ఒత్తిళ్లు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎసిబి దాడులు జరిగినప్పటికీ అనంతపురం జిల్లాలో నామమాత్రంగా జరిగాయి. కదిరి పట్టణంలో ఒక్క రోజు మాత్రమే అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి