.
18, ఫిబ్రవరి 2012, శనివారం
దేవుడు చేసిన మనుషులు
రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్పై 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' షూటింగ్ శుక్రవారం పూరి జగన్నాథ్ కార్యాలయంలో ప్రారంభమైంది. రవితేజ దేవుని పటాలకు నమస్కరించడాన్ని తొలిషాట్గా చిత్రీకరించారు. ఈ ముహూర్తం షాట్కు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, కో-ప్రొడ్యూసర్ భోగవల్లి బాపినీడు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి