.
7, ఫిబ్రవరి 2012, మంగళవారం
దొంగలు పడ్డ ఆర్నెల్లకా!...
రాష్ట్రంలో కరువు పరిస్థితులను అంచనా వేయటానికి వచ్చిన కేంద్ర బృందం పరిస్థితి 'దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన' చందంగా ఉందని పది వామపక్షాల నాయకులు విమర్శించారు. రాష్ట్రానికి ఈ బృందం ఆలస్యంగా రావటం పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల్లో పర్యటించేందుకు సోమవారం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర బృందం లేక్ వ్యూ అతిథి గృహంలో స్థానిక అధికారులతో సమావేశమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందానికి వినతిపత్రం ఇవ్వాలని వామపక్షాల నాయకులు నిర్ణయించగా, పోలీసులు నిరాకరించటంతో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద వారు ధర్నా నిర్వహించారు.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి