.

23, జనవరి 2012, సోమవారం

చిరు పై పోటీకి సై అంటున్న బాలయ్య

 టిడిపి అధిష్టానం ఆదేశిస్తే చిరంజీవిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో బాలకృష్ణ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. అనంతరం పాడేరు, మాడుగులలో ఎన్‌టి రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు బహిరంగ సభలో, పాడేరు మండలం మినుములూరులో విలేకర్లతో మాట్లాడారు. ప్రజాసేవ ఒత్తిళ్లతో వచ్చేదికాదన్నారు. సినీరంగంలో తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రజలు రాజకీయాల్లోనూ అలాగే ఆదరణ కనపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి