.

21, జనవరి 2012, శనివారం

రాజశేఖరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటాం ...

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం తాము జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటామని శ్రీనాగిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌, పిసిసి మెంబర్‌ ఎం. రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎస్‌ఎన్‌ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ సైకిల్‌ మోటార్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చెక్‌పోస్ట్‌, నేతాజీ సర్కిల్‌ మీదుగా బస్టాండ్‌ లోని వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వరకు సాగింది. అనంతరం పార్టీ కార్యాలయంలో ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి