.

31, జనవరి 2012, మంగళవారం

వైభవంగా ఫిలింఫేర్‌ అవార్డులు

2011 సంవత్సరానికిగాను 57వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల బహూకరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇక్కడి ఫిల్మ్‌సిటీలో నూతనంగా నిర్మించిన రిలయన్స్‌ మీడియా వర్క్స్‌ స్టుడియోలో అవార్డు బహూకరణ కార్యక్రమం జరిగింది. ఇటీవల మృతి చెందిన దేవానంద్‌కు నివాళులర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. షమ్మికపూర్‌, పండిట్‌ భీమ్‌సేన్‌జోషి, జగజీత్‌సింగ్‌, భూపేన్‌ హజారికా తదితర ప్రముఖులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. షారుఖ్‌ఖాన్‌, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌, దీపిక పడుకొనె ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి