.

20, జనవరి 2012, శుక్రవారం

టిడిపి ఒకటా.. రెండా..!

సాయంత్రం 4 గంటలు. శ్రీకాకుళం మున్సిపల్‌ కార్యాలయంలోని ఎల్‌ఐసి రిక్రియేషన్‌ క్లబ్‌ గదిలో సమావేశం జరుగుతోంది. జిల్లాలోని ప్రధాన ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు సీరియస్‌గా మాట్లాడు- కుంటున్నారు. మరుసటి రోజు చేపట్టే సమ్మెకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో కార్యాలయం కాంపౌండ్‌లోని పార్టికోలోకి ఒక పోలీసు జీపు వచ్చి ఆగింది. ఐదారుగురు పోలీసు అధికారులు నేరుగా సమావేశం జరిగే గదిలోకి దూసుకు వచ్చారు. అక్కడున్నవారిని బయటకు తీసుకుపోయి బలవంతంగా జీపు ఎక్కించారు. 'మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం' అని చెప్పారు. ఈ ఘటన 30ఏళ్ళ క్రితం 1982 జనవరి 18వ తేదీన జరిగింది. అఖిలభారత సమ్మెకు ముందురోజే జాతీయ భద్రతాచట్టం..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి