.

5, జనవరి 2012, గురువారం

'సిగరెట్‌' వివాదం


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజువల్‌ పబ్లిసిటీ తప్పిందం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పొగతాగడానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వ సంస్థ డైరెక్టర్‌రేట్‌ ఆఫ్‌ విజువల పబ్లిసిటీ రూపొందించిన ఒక ప్రకటన వివాదానికి కారణమైంది. భారత్‌లోని ఓ సిగరేట్‌ కంపెనీ తమ పెట్టెలపై 'పొగతాగడం హానికరం' అనే ప్రకటనలో ప్రముఖ ఇంగ్లండ్‌, చెల్సీయా ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ జాన్‌ టెర్రీ ఫొటో అతడి అనుమతి లేకుండా అస్పష్టంగా ముద్రించింది. ఇదే పెద్ద వివాదానికి కేంద్ర బిందువైంది. తనను సంప్రదించకుండా ఫొటో ఎలా ముద్రించారంటూ సంభందిత కంపెనీపై టెర్రీ .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి