.
27, జనవరి 2012, శుక్రవారం
దేవుడు చేసిన మనుషులు
రవితేజ, పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్హిట్ అయ్యాయి. ఆ కాంబినేషన్తో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై 'ఛత్రపతి' ప్రసాద్ 'దేవుడు చేసిన మనుషులు' అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న షూటింగ్ ప్రారంభం అవుతుంది.
.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి