బుధవారం 30 నవంబర్ 2011

ఫిలిం ఛాంబర్‌ అసమర్థ సంస్థ

మంచి పాత్రలయితే చేస్తా...

 'శ్రీరామరాజ్యం'లో నయనతార సీతగా బాగా నటించిందనీ, ఆ చిత్రం చూశాక.. తెలుగు సినిమారంగం నుంచి దూరమయినందుకు చాలా బాధ కల్గిందని నటి ఆమని అంటున్నారు. 'ఆ నలుగురు' తర్వాత ఆమె తెలుగు చిత్ర రంగానికి దూరంగా ఉన్నారు. తమిళ నిర్మాతను పెండ్లి చేసుకుంది. కొన్ని సమస్యల వల్ల ఇక్కడ చిత్రాల్లో నటించలేకపోయానని చెప్పారు. ప్రస్తుతం తాను .......

'బెజవాడ' కథ కొత్తగా ఉంటుంది : దర్శకుడు వివేక్‌

బై బర్త్‌..వీడింతే..

విక్రమ్‌, దీక్షాసేథ్‌ జంటగానటించిన 'రాజా పాట్టె'' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'వీడింతే.. బై బర్త్‌' అంటూ అనువదిస్తున్నారు. పొట్లూరి ప్రసాద్‌ నిర్మాత. సుశీంద్రన్‌ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ రామానాయుడు స్టూడియోలో విడుదలైంది. డి.సురేష్‌బాబు విడుదల చేశారు. తమ సంస్థద్వారా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నామని ప్రకటించారు. విశ్వనాథ్‌ మాట్లాడుతూ......

కిర్‌స్టీన్‌ జీతం రహస్యం !