మంగళవారం 15 నవంబర్ 2011

పూరీజగన్నాథ్‌ తనయుడు నటించిన 'లోటస్‌పాండ్‌ దర్శకుడ్ని నేనే' : నిర్మాత తనే దర్శకుడు తనే అంటూ...ప్రచారం చేసుకుంటున్నాడు. దర్శకుడిగా నాకు అన్యాయం చేస్తున్నాడు

చర్చలు పూర్తి కాలేదు

నిన్న గ్రీస్‌, నేడు ఇటలీ, రేపు ఫ్రాన్స్‌ ?

తెలుగువారికి అవకాశాలు కల్పించాలన్నదే ఉద్దేశం

ఆగస్టు 15 అర్థరాత్రి ఏం జరిగింది !

కొ-కెనడ సెల్యులాయిడ్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఆగస్టు 15'. (అర్థరాత్రి 12 గంటలకు అనేది ఉపశీర్షిక). అంజనీకుమార్‌ కథానాయకుడు. పతెంగె భవానీప్రసాద్‌, లంక ప్రణవ స్వరూప్‌, రౌతు ప్రభాకర్‌ నిర్మాతలు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'కోడి రామకృష్ణ దగ్గర పనిచేశాను. విజరుచందర్‌ ఆయన దగ్గర చేర్పించారు. డిజిటల్‌ టెక్నాలజీతో సినిమా చేశాం. 16రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది.........