మంగళవారం 15 నవంబర్ 2011
పూరీజగన్నాథ్ తనయుడు నటించిన 'లోటస్పాండ్ దర్శకుడ్ని నేనే'
: నిర్మాత తనే దర్శకుడు తనే అంటూ...ప్రచారం చేసుకుంటున్నాడు. దర్శకుడిగా నాకు అన్యాయం చేస్తున్నాడు
పూరీజగన్నాథ్ తనయుడు నటించిన 'ది లోటస్పాండ్' చిత్రం 17వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. విందా తొలిసారిగా దర్శకత్వం వహించారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత................
చర్చలు పూర్తి కాలేదు
ప్రత్యేక తెలంగాణా అంశంపై చర్చల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు..................................
నిన్న గ్రీస్, నేడు ఇటలీ, రేపు ఫ్రాన్స్ ?
గ్రీస్, ఇటలీలను దివాళానుంచి ఆదుకోవాలంటే రెండు దేశాల ప్రభుత్వాలను బలి ఇవ్వాలన్న బ్యాంకర్ల డిమాండ్ను ఐరోపా యూనియన్ ఆమోదించకతప్పలేదు. ఈ రెండు దేశాలతో ఉన్న............................
తెలుగువారికి అవకాశాలు కల్పించాలన్నదే ఉద్దేశం
ఎటువంటి సినిమాలోనైనా ప్రేమ, స్నేహం ముడిపడి ఉంటాయి. అవి లేనిదే సినిమానే కాదు. తీసే విధానం వేరుగా ఉంటుందని 'ఇట్స్మై లవ్స్టోరీ' దర్శకుడు మధుర శ్రీధర్ చెబుతున్నారు...............................
ఆగస్టు 15 అర్థరాత్రి ఏం జరిగింది !
కొ-కెనడ సెల్యులాయిడ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఆగస్టు 15'. (అర్థరాత్రి 12 గంటలకు అనేది ఉపశీర్షిక). అంజనీకుమార్ కథానాయకుడు. పతెంగె భవానీప్రసాద్, లంక ప్రణవ స్వరూప్, రౌతు ప్రభాకర్ నిర్మాతలు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'కోడి రామకృష్ణ దగ్గర పనిచేశాను. విజరుచందర్ ఆయన దగ్గర చేర్పించారు. డిజిటల్ టెక్నాలజీతో సినిమా చేశాం. 16రోజుల్లో షూటింగ్ పూర్తయింది.........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)