.

30, నవంబర్ 2011, బుధవారం

ఫిలిం ఛాంబర్‌ అసమర్థ సంస్థ

మంచి పాత్రలయితే చేస్తా...

 'శ్రీరామరాజ్యం'లో నయనతార సీతగా బాగా నటించిందనీ, ఆ చిత్రం చూశాక.. తెలుగు సినిమారంగం నుంచి దూరమయినందుకు చాలా బాధ కల్గిందని నటి ఆమని అంటున్నారు. 'ఆ నలుగురు' తర్వాత ఆమె తెలుగు చిత్ర రంగానికి దూరంగా ఉన్నారు. తమిళ నిర్మాతను పెండ్లి చేసుకుంది. కొన్ని సమస్యల వల్ల ఇక్కడ చిత్రాల్లో నటించలేకపోయానని చెప్పారు. ప్రస్తుతం తాను .......

'బెజవాడ' కథ కొత్తగా ఉంటుంది : దర్శకుడు వివేక్‌

బై బర్త్‌..వీడింతే..

విక్రమ్‌, దీక్షాసేథ్‌ జంటగానటించిన 'రాజా పాట్టె'' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'వీడింతే.. బై బర్త్‌' అంటూ అనువదిస్తున్నారు. పొట్లూరి ప్రసాద్‌ నిర్మాత. సుశీంద్రన్‌ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ రామానాయుడు స్టూడియోలో విడుదలైంది. డి.సురేష్‌బాబు విడుదల చేశారు. తమ సంస్థద్వారా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నామని ప్రకటించారు. విశ్వనాథ్‌ మాట్లాడుతూ......

కిర్‌స్టీన్‌ జీతం రహస్యం !

29, నవంబర్ 2011, మంగళవారం

బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది

యాక్షన్‌ సినిమా అనుకున్నారు...

అయినా... ఆగడం లేదు!

సిన్సియర్‌గా పనిచేస్తే అవకాశాలొస్తాయి

 ఒక సినిమా జనరంజకంగా తెరకెక్కాలంటే ఎంతోమంది కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో పలువురు కళాకారులు తమదైన నైపుణ్యాన్ని వెలికితీయాలి. తెరవెనుక ఎంతోమంది తమ పనితనం చూపిస్తారు. ఆ కోవలోకి వచ్చేది కళా దర్శకత్వం. నటీనటుల చుట్టూ ఉండే పరిసరాలను కళాత్మక దృష్టితో అమర్చటం కళా దర్శకుల పని.........

28, నవంబర్ 2011, సోమవారం

యుఎస్‌ అరాచకం

 కుక్కను చంపాలంటే దానికి ముందుగా పిచ్చి కుక్క' అని పేరు పెట్టాలి. ప్రపంచానికి తానే 'పెద్ద పోలీసు అధికారి'నని భావించే అమెరికా ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పని ఇదే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారనో, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారనో, నిల్వ ఉంచుకున్నారనో చెప్పి ఆయా దేశాలపై దాడులు చేయడమే కాకుండా ఆ దేశాల అధినేతలను అంతమొందించడమో, లేదా గద్దె దించి తన 'కీలు బొమ్మ'లను ప్రతిష్టించడమో అమెరికా సామ్రాజ్యవాదానికి మాత్రమే తెలిసిన విద్య. ప్రజాస్వామ్య పరిరక్షణే తన ధ్యేయమని, మానవ హక్కులను తాను గౌరవించినట్లు ఎవరూ గౌరవించరని అమెరికా .......

సొంత వైద్యం కొంత మానుకుని...

తేట మాటలు గురజాడ ... ప్రజల భాషకు గురుజాడ...

న్యాయస్థానంలో గెలిచినా...భౌతికంగా ఓడిపోయాడు

ఆక్సిజన్‌కు 2480,00,00,000 ఏళ్లు

ప్రాణవాయువు ఆక్సిజన్‌కు 2480,00,00,000 ఏళ్ల సంవత్సరాల ప్రాయమని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. ఇనుముకు ధీటుగా నిలిచే ఆస్ట్రేలియాలోని పిల్బర రాళ్ల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా తాము జరిపిన పరిశోధనలో ఈ మేరకు ఒక అంచనాకు రాగలిగామని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. వాతావరణంలో ప్రాణవాయువు(ఆక్సిజన్‌) ఉనికిని సుమారు 2.48బిలియన్ల సంవత్సరాల క్రితం గుర్తించినట్లు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ .........

రాశి కన్నా...వాసి ముఖ్యం...

27, నవంబర్ 2011, ఆదివారం

ఎలుకలు బుట్టలో పడితేనే వారికి తిండి గింజలు దొరుకుతాయి ...

పేదరికానికి వారు నిలువుటద్దం.పేదరికం వారి తోబుట్టువు. వారి పిల్లాపాపలు చదువుకు ఆమడదూరం. వారంతా ఏ కొండకోనల్లో తిరిగేవారు కాదు. ఎలుకలు బుట్టలో పడితేనే వారికి తిండి గింజలు దొరుకుతాయి. లేదంటే ఆ రోజు పస్తులుండాల్సిందే. ఇదీ పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టి బతికేవారి పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం.......

గాజా స్ట్ట్రిప్‌లో భారీ ర్యాలీ

చేతికంది...చేజారింది

'నిప్పు'.

ఎయిడ్స్‌ ఇప్పుడు ప్రాణాంతకం కానేకాదు

మైనింగ్‌ మాఫియాతో మహా డేంజరస్‌

ప్రపంచానికి భారతావనిని చాటిన గూగుల్‌ చిన్నారి విజేత

సర్దుకోడానికే సరిపోయింది

26, నవంబర్ 2011, శనివారం

మాకు 2 వేలు... మీకు 2 లక్షలా?

భూ సేకరణ బిల్లు ఓ మోసపూరిత ప్రక్రియ

పర్యావరణం నాప్రాణం

నటుడిగా కొనసాగటమే ప్రధానం..

అరెస్టు చేసి చంపారా ?

మోసపూరితమైంది

25, నవంబర్ 2011, శుక్రవారం

శరద్‌ పవార్‌ చెంపచెళ్లు

మహేష్‌ సరసన తమన్నా

సచిన్‌ సెంచరీ మిస్‌

రజనీ 'రాణా' ఆగిపోయినట్టే !

24, నవంబర్ 2011, గురువారం

ఆది నుంచి వివాదాలే

'గాలి' గూండా గిరి

మంత్రాల నెపంతో దాడులు, హత్యలు

భీతావహం!

టెస్ట్ ల్లో 13వేల పరుగులు పూర్తి చేసిన ద్రవిడ్

విశ్వాసాలు.. విజ్ఞానశాస్త్రం..

బెంబేలెత్తిస్తున్న రూపాయి పతనం

ఈనాటి అర్జున

డా|| రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా అర్జున. ఐటంభామ మరియం తొలిసారి కథానాయికగా నటిస్తోంది. రేఖ మరో ముఖ్యపాత్రధారి. కన్మణి దర్శకుడు. ఎ.ఎ.ఆర్ట్స్‌ పతాకంపై కె. చంద్రశేఖర్‌ (జీతు), ఎ. ఉదరుశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షంషాబాద్‌లో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. తాజా ప్రోగ్రెస్‌ గురించి రాజశేఖర్‌ మాట్లాడుతూ, తండ్రి (సూర్యనారాయణ), కొడుకు (అర్జున) పాత్రల్లో అభినయిస్తున్నా. రియల్‌ అనిపించే కథలో సహజంగా కన్పించే పాత్రలివి. దర్శకుడు అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, సూర్య ....

23, నవంబర్ 2011, బుధవారం

భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు 'పాలి ఉమ్రిగర్‌' అవార్డు

భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు 'పాలి ఉమ్రిగర్‌' ట్రోఫీ లభించింది. 2010-11 సంవత్సరంలో ఉత్తమ క్రికెటర్‌గా నిలిచిన ద్రావిడ్‌కు ఈ అవార్డు దక్కింది. డిసెంబర్‌ 10న చెన్నరులో జరగనున్న బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో రాహుల్‌ ఈ అవార్డును అందుకుంటాడు. 38 సంవత్సరాల ద్రావిడ్‌ ఈ సంవత్సరం 15 టెస్టుల్లో 53 సగటుతో 1258 పరుగులు చేశాడు.........

డిసెంబర్‌ 1న బెజవాడ

ప్రాజెక్టులు : భూములు కాజేసే కుతంత్రాలు

ఉపాధి కల్పనల 'టూరిజం'

సైఫ్‌ చేతి వేళ్ళు నరికిన తిరుగుబాటుదారులు?

22, నవంబర్ 2011, మంగళవారం

ఎవరీ ఇష్రత్‌..?

చిదంబరం బహిష్కరణ

విజయవాడ నేపథ్యంలో 'ఆధిపత్యం'

నేనే తప్పు చేయలేదు సార్‌ ...!

నాలుగు ముక్కలాట

అక్కే ..నా ఫేవరెట్‌

కామెడీ కాదు, సీరియస్‌గానే

నేను నా స్టైల్‌లో రామాయణం తీయబోతున్నానని ప్రకటించినప్పటి నుంచీ చాలామంది అది ఒక పేరడీగానో, ఒక కామెడీగానో తీయబోతున్నానని అనుకుంటున్నారు. అది కరెక్ట్‌ కాదు. నా రామాయణం చాలా హూందాగా, చాలా సీరియస్‌గానూ ఉంటుంది. 'సర్కార్‌' సినిమాలా ఫ్యామిలీ థ్రిల్లర్‌ను పోలి ఉంటుంది...అని అంటున్నారు రామ్‌గోపాల్‌వర్మ. తన తాజా చిత్రం రామాయణంపై పలు కామెంట్లకు .......

21, నవంబర్ 2011, సోమవారం

వంద కొడితే... వంద బంగారు నాణేలు

 మాస్టర్‌ బాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో చారిత్రక వందో సెంచరీ చేస్తే ముంబయి క్రికెట్‌ అసోషియేషన్‌ వంద బంగారు నాణేలు ఇవ్వనుంది. అదొక అంకే అని సచిన్‌ అన్నా దానిని అభిమానులు పట్టించుకోవడం లేదు. తింటే గారెలే తినాలి...కొడితే సిక్స్‌ కొట్టాలి...చూస్తే సచిన్‌ వందో సెంచరీనే చూడాలంటున్నారు. మాస్టర్‌ 'శతాభివందనం' కోసం క్రికెట్‌ అభిమానుల నవంబర్‌ 22 కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వెస్టిండీస్‌తో చివరిదైన మూడో టెస్టు జరగనుంది........

నా పరిధి ఎంతవరకో ఆలోచిస్తా

మూగ రోదన

పోలీసు దమనకాండ

సందడికి సిద్ధమవుతున్నాయి !

కళ్లూ బురఖాలోనే....

20, నవంబర్ 2011, ఆదివారం

సినిమా కోసం లక్షణమైన ఉద్యోగాన్ని వదులుకున్నా

జెయింట్‌ వీల్‌

చివరి షెడ్యూల్‌లో 'నిప్పు'

పారిపోతున్నారు

సాహసమే సాక్షిగా...

వర్మ రామాయణం (సంచలనాలకు ఆజ్యం పోసే వర్మ, తాజా ప్రాజెక్ట్‌ ప్రకటించాడు... ఈసారి రామరావణ యుద్ధాన్ని ఎంచుకున్నాడు.....అయితే............)

19, నవంబర్ 2011, శనివారం

థర్డ్‌క్లాస్‌ ఆరోపణలు

భారత్‌ 'ఆవిర్భవిస్తున్న ప్రమాదం' : నోరుజారిన అమెరికా రక్షన మంత్రి

దేశం కోసం కన్ను పోగొట్టుకున్నా ఆదుకోరా?

18, నవంబర్ 2011, శుక్రవారం

ఒత్తిడి చేసిందెవరు?

మూడోసారీ భంగపాటే!

గాన బ్రహ్మ

'ముట్టడి' సంఘీభావ దినం

ఆడిటింగ్‌లో ఆసక్తి ఉంటే...సిఎ

మెప్పించిన... 'శ్రీరామరాజ్యం' (చిత్ర సమీక్ష)


తెలుగు సినీ ప్రియులకు బాగా నచ్చిన సినిమాల్లో 'మాయాబజార్‌' మొదటి పీఠిన ఉంటుంది. నాటి నుంచీ నేటి వరకూ ఎక్కడ, ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకాదరణ చూరగొంటోంది. నలుపు-తెలుపు నుంచి కలర్‌లోకి మార్చి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే, మరోమారు ఆదరించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న నిర్మాత యలమంచలి సాయిబాబు 'లవకుశ' చిత్రాన్ని మరోమారు తీయాలని.........

17, నవంబర్ 2011, గురువారం

మీడియా స్వీయ నియంత్రణ నిజమేనా?

ఎగ్గొట్టిందెవరు?

ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన టాప్‌-100 మంది పారిశ్రామిక వేత్తల పేర్లు, వారికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించాలని సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌(సిఐసి) బుధవారం భారత రిజర్వు బ్యాంక్‌(ఆర్‌బిఐ)ని ఆదేశించింది. డిసెంబర్‌ 31 నాటికి ఈ పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టి..................

పిల్లలు, పెద్దలు కలిసి చూసేస్థితి లేదు

వైట్‌హౌస్‌పైకి బుల్లెట్లు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌పైకి బుల్లెట్లు దూసుకొచ్చాయి. వాషింగ్టన్‌లోని పెన్సిల్వేనియా అవెన్యూ, 1600లో ఉన్న తమ ఇంటిపైకి బుల్లెట్లు వచ్చినట్లు అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఇటీవల గమనించారు. వైట్‌హౌస్‌ పరిసరాల్లో కాల్పులు జరిగాయని తొలి నివేదికలు తెలియచేస్తున్నా, ఒబామా భద్రతను పర్యవేక్షించే సీక్రెట్‌ సర్వీస్‌ మాత్రం ఒబామా .......

16, నవంబర్ 2011, బుధవారం

ఇది కథకాదు.... : 21 ఏళ్ళ తరువాత తెలిసిన నిజం

ఇది కథ కాదు... కోలీవుడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్లను తలదన్నే విచిత్ర జీవన్నాటకమిది. ప్రసవ సమయంలో జన్మనిచ్చిన నవజాత శిశు వు(మగబిడ్డ) మాయం కావడం, ఆ శిశు వు స్థానంలో మరో నవజాత శిశు వు(ఆడబిడ్డ)నుంచడం, అనారోగ్యంతో ఆ ఆడబిడ్డ మృత్యువాతపడడం, మళ్ళీ 21 సంవత్సరాల తరువాత 'మీరు జన్మనిచ్చింది బాలికకు కాదు... బాలునికి' అంటూ బిడ్డను.....................

మాల్యా.. ది కింగ్‌ అండ్‌ పాపర్‌

పారితోషికం ముఖ్యం కాదు

అమితాబ్‌లా... గొప్ప నటుడవుతా...

రాజస్థాన్‌లోని రాజ్యవంశంలోని కుర్రాడికి, రోడ్డుమీద టీ దుకాణంలోని పనిచేసే అబ్బాయికి మధ్య జరిగే కథాంశంతో 'ఐ యామ్‌ కలామ్‌' చిత్రం రూపొందింది. ఇందులో నటించిన బాల నటుడి పేరు హర్ష్‌ నాయర్‌. ఢిల్లీలో 8వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి తన అనుభవాల్ని చిత్ర ప్రదర్శన అనంతరం మీడియాతో పంచుకున్నారు. కలాం గురించి ఏమి తెలుసని అడిగితే...'ఆయన గంటన్నరసేపే నిద్రపోతారు.......

15, నవంబర్ 2011, మంగళవారం

పూరీజగన్నాథ్‌ తనయుడు నటించిన 'లోటస్‌పాండ్‌ దర్శకుడ్ని నేనే' : నిర్మాత తనే దర్శకుడు తనే అంటూ...ప్రచారం చేసుకుంటున్నాడు. దర్శకుడిగా నాకు అన్యాయం చేస్తున్నాడు

చర్చలు పూర్తి కాలేదు

నిన్న గ్రీస్‌, నేడు ఇటలీ, రేపు ఫ్రాన్స్‌ ?

తెలుగువారికి అవకాశాలు కల్పించాలన్నదే ఉద్దేశం

ఆగస్టు 15 అర్థరాత్రి ఏం జరిగింది !

కొ-కెనడ సెల్యులాయిడ్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఆగస్టు 15'. (అర్థరాత్రి 12 గంటలకు అనేది ఉపశీర్షిక). అంజనీకుమార్‌ కథానాయకుడు. పతెంగె భవానీప్రసాద్‌, లంక ప్రణవ స్వరూప్‌, రౌతు ప్రభాకర్‌ నిర్మాతలు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'కోడి రామకృష్ణ దగ్గర పనిచేశాను. విజరుచందర్‌ ఆయన దగ్గర చేర్పించారు. డిజిటల్‌ టెక్నాలజీతో సినిమా చేశాం. 16రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది.........

14, నవంబర్ 2011, సోమవారం

'దమ్ము'న్న కథతో మరోసారి వస్తున్నా ...

గోడలు తడిపేస్తున్నారు !

గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తీర్ణం 625 చ.కి.మీ., జనాభా దాదాపు కోటి. వీరిలో సగానికి పైగా జనాభా నిత్యం ఏదో ఒక పనిమీద సిటీలో తిరుగుతుంటారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలీదు. అత్యవసరమై ఎక్కడన్నా మూత్ర విసర్జన చేద్దామంటే కనుచూపు మేరలో ఎక్కడా పబ్లిక్‌ టాయిలెట్లు కన్పించవు. చివరకు రోడ్ల పక్కన మరుగు చూసుకొని గోడల మీద పని కానిచ్చేయడమే! మగమహారాజులకైతే ఆ వెసులు బాటు ఉంది. మహిళలకైతే నరకమే. మరుగుదొడ్ల అవసరం పడితే చేతిలో పనిని పక్కనపెట్టి అర్జంటుగా ఇళ్లకు పరిగెత్తడం మినహా మరో గత్యంతరం లేదు.....

మీడియా స్వీయ నియంత్రణ నిజమేనా?

ఇదీ బాల భారతం

కలాంకు అవమానం అమెరికా క్షమాపణలు

స్నేహితుల..ప్రేమ సంఘర్షణ ( ఓ మై ఫ్రెండ్‌ చిత్ర సమీక్ష )

ప్రేమ, స్నేహం అనే అంశాల్తో అనేక చిత్రాలు వచ్చాయి. అయితే ఈ సబ్జెక్ట్‌ నిత్యనూతనం. ఎన్నిసార్లైనా, ఎంతమందైనా...కొత్తగా చూపే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నమే 'ఓ మై ఫ్రెండ్‌'. ఎలాంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా దర్శకుడు వేణు శ్రీరాం తెరకెక్కించాడు. కానీ వినోదాన్ని ఆశించి వెళ్లేవారికి నిరాశ కలుగుతుంది. అయితే ఆ లోటును శృతిహాసన్‌, సిద్ధార్థ్‌ కొంతమేర భర్తీ చేశారనే చెప్పాలి. వీరిద్దరి పాత్రలూ నేటి యువతకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి .......

హెడ్‌ఫోన్‌ విశేషాలు

 ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు సెల్‌ఫోన్‌ సహవాసం నేడు అతి సాధారణ విషయం. చేతిలో సెల్‌ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో వుందనే అనుభూతి. చేతిలో సెల్‌ఫోన్‌ వుంటే... కవచ కుండలాల మాదిరిగా చెవిలో ఇయర్‌ఫోన్లు వుండాల్సిందే. సాధ్యమైనంత ఎక్కువ సమయం ఎవరో ఒకరితో ఫోన్‌లో మాట్లాడడం... లేదా ఎఫ్‌ఎం,........

అవగాహనలేమితోనే ఆ వ్యాఖ్యలు

13, నవంబర్ 2011, ఆదివారం

బ్రిటన్‌నూ దెబ్బతీస్తుంది

గ్రీసులో కొత్త నేతను ఎన్నుకోవడం, కఠినమైన పొదుపు చర్యలకు ఇటలీ రాజకీయవేత్తలు మద్దతివ్వడంతో ప్రపంచ ఆర్థిక మార్కెట్లు చాలా వరకూ ఊపిరి పీల్చుకున్నాయి. అయితే యూరో సంక్షోభం బ్రిటన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆ దేశ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ హెచ్చరించారు. మదుపుదారుల్లో భయాందోళనలు సృష్టించిన ఇటలీ రాజకీయ ప్రతిష్టంభన ముగింపునకు వచ్చిన........................

ఒకే రోడ్డుపై మూడు ప్రాజెక్టులు సాధ్యమేనా ?

రానురాను నరగ పాలక సంస్థ అధికారుల తీరు అనాలోచితంగా ఉంటున్నాయి. ఒకే రోడ్డుపై రెండు మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ఆలోచించడం విచిత్రంగా ఉంది. బందరు రోడ్డులో బిఆర్‌టిఎస్‌ కారిడార్‌, పెయిడ్‌ పార్కింగ్‌, సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌ సమస్య నివారణ పేరుతోనూ, ఆదాయం రాబట్టుకోవాలనే ఆలోచనతోనూ సుమారు 44 ప్రాంతాల్లో పెయిడ్‌ పార్కింగు ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ఇక నగరంలో ఎక్కడబడితే అక్కడ వాహనాలు .......

జట్టుకు వీళ్లే ఆయువు పట్టు

చతుర్వేదములు

కల్మషం లేనిది బాల్యం

ఆ మాట చెప్పి ఉంటే ప్రాణాలు నిలిచేవేమో..!

క్రొవ్విడి ఉప్పరగూడేనికి చెందిన నక్కా రాజబాబు(22), గండికోట రహేల్‌(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని వారు అనుకున్నారు. తొలుత వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రహేల్‌ తల్లి పిప్పరలోని తన తల్లికి ఇంటికి రహేల్‌ను పంపింది. ఈ విషయం తెలుసుకున్న రాజబాబు రహేల్‌కి ఫోన్‌ చేశాడు. 'పెళ్లి చేసుకుందాం..నువ్వు వచ్చేరు' అని చెప్పడంతో.........

12, నవంబర్ 2011, శనివారం

దొరకనంత కాలం దొరలే ...

 దొరికిన తరువాతే ఎవడి రంగైనా బయట పడుతుందన్నది అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో 'ఎలా సంపాదించామన్నది కాదు ఎంత సంపాదించామన్నదే గీటురాయి' 'అసలు ఈ రోజుల్లో రాజకీయాల్లో సంపాదించని వాడెవడు?' , 'అవకాశాలు రాని ప్రతివారూ నీతులు చెబుతారు, వచ్చినప్పుడు అసలు రంగు తెలుస్తుంది' అన్న కొత్త నీతి వాక్యాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. ప్రతివారినీ సంపాదిస్తున్నాడా లేదా అని చూడటం, తాము కూడా అడ్డగోలు సంపాదన అవకాశాలకోసం అప్పటికే అలాంటి వారి పక్షాన చేరటం, ఒక ప్రయత్నం విఫలమైతే.......

ఉందిలే మంచికాలం...

యువ పేసర్లు ఉమేష్‌ యాదవ్‌, వరుణ్‌ ఆరోన్‌లు రాణించడం భారత జట్టుకు భవిష్యత్‌లో మేలు చేకూర్చుతుందని సీనియర్‌ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో యువ పేసర్లు సత్తా చాటారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన ఉమేష్‌ యాదవ్‌ ఆదే స్థాయిలో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 'ఇది భారత .........

రైతుల ఆత్మహత్యల్లో 'చవాన్‌' రికార్డ్‌

డ్రైవరన్నా నమస్తే

ఇది ఓ మరియమ్మ కథ