ఆదివారం 2 అక్టోబర్ 2011
దెబ్బతిన్న అమెరికా, పాక్ సంబంధాలు
అమెరికా దౌత్యవేత్త రేమండ్ డేవిస్ను లాహోర్లో నిర్బంధించడం, అబొత్తాబాద్ దాడిలో ఒసామా బిన్ లాడెన్ మరణం నేపథ్యంలో అమెరికా, పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయని, దీంతో ద్వైపాక్షిక సైనిక సహకారం ప్రభావితమైనట్లు...............
పవన్కళ్యాణ్తో నటించే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది
2007 ఫెమినా మిస్ ఇండియా విన్నర్గా నిలిచిన సారాజానే దియాస్ ప్రస్తుతం పవన్కళ్యాణ్ చిత్రంలో నటిస్తోంది. విష్ణువర్దన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం..............
ఎ.కె. గోపాలన్ తాతయ్య..!
చిన్నారులూ..! ఈ చిత్రంలో కనిపిస్తున్న తాతయ్య ఎవరో తెలుసా? ఈయన ఎవరంటే కేరళ రాష్ట్రానికి చెందిన గొప్ప ప్రజానాయకుడైన ఎ.కె.గోపాలన్ తాతయ్య. ఈ తాతయ్య ఈ నెల ఒకటవ తేదీన జన్మించారు. మరి ఈ సందర్భంగా ఎ.కె. గోపాలన్ తాతయ్యను గురించిన సంగతులను మనం తెలుసుకుందామే..!
'ఊసరవెల్లి' సెన్సార్ పూర్తి..
ఎన్టీఆర్, సురేందర్రెడ్డి కాంబినేషన్లో వస్తున్న 'ఊసరవెల్లి' సెన్సార్ పూర్తిచేసుకుంది. విజయదశమి కానుకగా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ...........................
పోలీసు దౌష్ట్యాలకు నిరసన
అమెరికా ఆర్థిక పరిశ్రమ అధికారానికి వ్యతిరేకంగా గతవారం జరిగిన నిరసనల్లో పోలీసుల దుర్మార్గాలను బట్టబయలు చేసేందుకు మాన్హట్టన్ గుండా వేలాది మంది నిరసనకారులు శుక్రవారం రాత్రి ప్రదర్శనలు జరిపారు. ఇతర సమస్యలతోపాటు, ఆర్థిక పరిశ్రమకు వ్యతిరేకంగా............................................
సినీ హీరో నాగార్జునపై కేసు
తెలుగు సినీ హీరో నాగార్జునపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ పత్రిక జర్నలిస్ట్, సెన్సార్ బోర్డు సభ్యురాలు సునీతా చౌదరి ఫిర్యాదు మేరకు కేసు.........
మాస్టర్ భయపడడం చూశాను
షోయబ్ అక్తర్ బౌలింగ్లో సచిన్ భయపడం చూశానని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిత్ అఫ్రిదీ తెలిపాడు. 2011 ప్రపంచ కప్లో సయ్యద్ అజ్మల్ బౌలింగ్లో కూడా తిరిగి సచిన్ భయపడ్డాడన్నాడు. అక్తర్ తన..................
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)