.

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

విగ్రహాలు ఎందుకు పెరుగుతాయి?

రాష్ట్రపతి పదవికి హజారే?

పంట మొక్కలు

మూడు పువ్వులు ఆరుకాయలుగా విలాస వస్తువుల మార్కెట్‌

సమ్మె కొనసాగుతుంది

మాస్టర్‌కు జరిమానా !

29, సెప్టెంబర్ 2011, గురువారం

ఇండిస్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది

ఆదివాసీ మహిళల పట్ల అమానుషం

'వారిని ఆదర్శంగా తీసుకోవాలి'

గ్రీసులో పెరుగుతున్న నిరసనలు పోలీసుల ప్రదర్శన

అంతరిక్ష వ్యర్థాలు .. శకలాలు .. భూమి ప్రభావాలు..

చిదంబరానికి సిబిఐ అండ

28, సెప్టెంబర్ 2011, బుధవారం

అవసరమైతేనే పెదవి విప్పుతా

క్యూ చేసిన మేలు

నాయకత్వపుస్థాయి వైపే మొగ్గు

ప్రైవేటీకరణ బాటలో హెచ్‌ఎఎల్‌

లంచమడిగితే ఒక్క ఫోన్‌ చేయండి...

రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం అడిగితే అదే ఆఫీసు నుంచి టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఒక్క ఫోన్‌ చేస్తే వెంటనే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా మంగళవారం కర్నూలు నగరంలో కోట్ల సర్కిల్‌ను, అనంతరం అదే సర్కిల్‌లో కోట్ల విగ్రహాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా కోట్ల జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. .........

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

కాజల్‌ అగర్వాల్ 'బినామి వేల కోట్లు'

మారన్‌ ఇంటికి 300 అక్రమ టెలిఫోన్‌ లైన్లు!

మోడీ 'దీక్ష' ఖర్చెంత ?

వెండి తెర సీతమ్మలు

ఖైదీల హక్కులపై తొలి పాఠ్య గ్రంథం

ప్రజల పేదరికం - మంత్రుల సౌభాగ్యం

కలెక్షన్లు బాగున్నాయి...

మహేష్‌బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన 'దూకుడు' సక్సెస్‌మీట్‌ సోమవారంనాడు ఫిలింనగర్‌ క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... 'దూకుడు చిత్రాన్ని పెద్దహిట్‌ చేసిన తెలుగువారందరికీ కృతజ్ఞతలు. మూడురోజులకు ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సాధించింది. సినిమా రోజే పుట్టునరోజు కావడంతో ప్రేక్షకులు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. .............

మనం అనుకున్నట్టు పాతల్రు దొరకవు

26, సెప్టెంబర్ 2011, సోమవారం

అందరూ మెచ్చేలా తీయటం ఈజీ కాదు

స్ఫూర్తినింపిన సాహిత్య సాంస్కృతిక సమ్మేళనం

నవ్వు ... ఏడుపు.. ఆరోగ్యానికి మంచివే!

బీదర్‌ పోదామా

ఊపందుకున్న ఉద్యమం

మనవాళ్లూ అక్కడ ఎంటరవుతున్నారు !

తమిళం నుంచి తెలుగు వైపు నడిచొచ్చిన కథానాయికల్నే ఇప్పటి వరకూ చూశాం. రజనీకాంత్‌ నుంచి సూర్య, కార్తి వరకూ ఈ జాబితా కొంచెం పెద్దదే ఉంటుంది. ఎక్కువగా అనువాద చిత్రాలే అయినా, ఎప్పుడోగానీ తెలుగు చిత్రాల్లో నేరుగా నటించకపోయినా ఇక్కడి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. తమిళ సినిమా మార్కెట్‌ క్రమంగా బలపడటానికి ఈ హీరోలంతా కారణమే. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ సీన్‌ తిరగబడుతోంది. మన కథానాయికల్లో కొంతమంది తమిళ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు .........

హమ్మయ్య ... అమెరికా కళు తెరిచింది

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

బ్లాక్‌ టికెట్స్‌ను అరికట్టండి

 సినిమా టిక్కెట్ల బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనని ఛాంబర్‌ సెక్టార్‌ ఛైర్మన్‌ నట్టికుమార్‌ అంటున్నారు. శుక్రవారం 'దూకుడు' చిత్రం విడుదల సందర్భంగా శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ప్రేక్షకుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ అత్యధిక రేట్లతో టిక్కెట్లను అమ్మారనీ, కనీస సౌకర్యాలు కల్పించని.....

అమెరికాలో అవినీతికి తావుండదా?

పర్యటించిన అనేక మంది అక్కడ 'మన మాదిరి' అవినీతి ఉండదని చెప్పటం ఫ్యాషన్‌. అయితే 'అమెరికా మాదిరి' అవినీతికి కొన్ని తాజా మచ్చుతునకలివి. ప్రభుత్వ కాంట్రాక్టులు పొందేందుకు 'ఎక్సెంటూర్‌' అనే టెక్నాలజీ సేవల కంపెనీ ముడుపులు చెల్లించిన కేసు పరిష్కారానికి మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. టెండర్లను రిగ్గింగ్‌ చేసి అధిక ధరలకు పొందటం విచారణలో బయటపడింది. ..........

నిజాలు కక్కించే 'నార్కో'

 మైనింగ్‌ మాఫియా కింగ్‌ గాలి జనార్థన్‌రెడ్డిని సిబిఐ వారు కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. 'అవసరమైతే నార్కో టెస్టులు నిర్వహిస్తాం...' అని సిబిఐ ఉప సంచాలకులు లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ మాటలు మనకు చాలా కేసుల్లో వినిపించేవే. నిఠారీలో బాలల మేధం, ముంబాయి పేలుళ్లు, ఆయేషా హత్య కేసు, స్టాంపు పేపర్‌ కుంభకోణం వంటివాటన్నిటిలో ..ఘరానా నేరస్తులైనా కరుడుగట్టిన హంతకులైనా, టెర్రరిస్టు రాక్షసులైనా అంత తేలిగ్గా నోరు విప్పరు. జరిగిన దారుణంలో ..........

24, సెప్టెంబర్ 2011, శనివారం

మాస్టర్‌కు పలువురి మద్దతు

 వన్డేల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ప్రవేశపెట్టాలంటూ సచిన్‌ టెండూల్కర్‌ చేసిన సూచనలను ఐసిసి తిరస్కరించినా, మాస్టర్‌కు మాత్రం పలువురు మద్దతుగా నిలిచారు. తన సహచరుడు రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు శ్రీలంక బ్యాట్స్‌మన్‌ మలింగా కూడా మాస్టర్‌ చేసిన సూచనలను సమర్థించారు. ఎంతో అనుభవంతో సచిన్‌ చేసిన సూచన చాలా ఆసక్తికరంగా ఉందని, కానీ ఐసిసి వాటిని ఎందుకు తిరస్కరించిందో తనకు తెలియడం ........

సౌదీకి అరబ్బు తిరుగుబాట్ల సెగ

పేరుకు మాత్రమే తండ్రి

డెన్మార్క్‌ తొలి మహిళా ప్రధాని హెల్లే ధోర్నింగ్‌

తెలంగాణా రాకుంటే చచ్చిపోతా

'ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం తీసుకు రాలేకపోతే బతికుండడం ఎందుకు. చచ్చిపోతాను' అని కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ కేశవరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరుతూ ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో గన్‌పార్కు వద్ద ధర్నా జరిగింది. దీనికి తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ మద్దతిచ్చింది. కార్యక్రమానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని టీచర్లు ..........

మరో యాక్షన్‌, కామెడీ ! ( దూకుడు చిత్ర సమీక్ష)

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సచివాలయంలో మంత్రులకు షాక్‌

రజనీ సెంటిమెంట్‌

ఒక శకం ముగిసింది...

 భారత క్రికెట్‌ చరిత్రలో ఒక శకం ముగిసింది. నాటి తరానికి, నేటి తరానికి వారధిగా, క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయమైన కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన లెజెండ్‌ 'టైగర్‌' మంసూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ ఇకలేరు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న పటౌడీ గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. సినీస్టార్‌ షర్మిలా ఠాగూర్‌ను పెళ్లిచేసుకున్న పటౌడీకి ముగ్గురు పిల్లలు. సైఫ్‌ అలీఖాన్‌, సోహా అలీఖాన్‌, సాబా అలీ ఖాన్‌. వీరిలో సైఫ్‌, సోబాలు బాలీవుడ్‌ స్టార్స్‌గా స్థిరపడ్డారు. ..........

ఆ ఇద్దరికి అంతా తెలుసు...!

 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వ్యవహారంలో సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రస్తుత హోంమంత్రి, నాటి ఆర్థికమంత్రి అయిన చిదంబరం తల వంచుకోవాల్సిన పరిస్థితేర్పడింది. బుధవారం 'ఫస్ట్‌ పోస్ట్‌' వెబ్‌సైట్‌ అప్పటి ఆర్థికమంత్రి పి చిదంబరం 2008 జనవరి 15న ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు రాసిన లేఖను యథాతథంగా ప్రచురించింది. ఆ లేఖలో చిదంబరం స్పెక్ట్రమ్‌ ఛార్జీల విషయంలో గతాన్ని వదిలేయమని, భవిష్యత్తులో వేలం నిర్వహించాలని పేర్కొన్నారు..........

నాపై అమెరికా కుట్ర

 తనను సెక్స్‌ ఆరోపణల నేరంలో ఇరికించేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని వికీలీక్స్‌ అధినేత జులియన్‌ అసాంజే అన్నారు. 'జులియస్‌ అసాంజే అనధీకృత స్వీయచరిత్ర' అన్న పుస్తకంలో ఇద్దరు మహిళలపై తాను లైంగిక అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు. తనకు గుర్తున్నంతవరకూ అటువంటి ప్రయత్నాలేమీ జరగలేదని పేర్కొన్నారు. ఈ పుస్తకం తన ఇష్టానికి విరుద్ధంగా .......

22, సెప్టెంబర్ 2011, గురువారం

వాల్‌స్ట్రీట్‌ నిరసనపై 'యాహూ' సెన్సార్‌

అమెరికన్‌ యుద్ధోన్మాది 'డిస్నీ'

సీనియర్ల ఇష్టం : రిటైర్మెంట్‌పై గంగూలీ

మాంద్యంలో పొదుపు చర్యలా?

జీవాల పెంపకం.. సానుకూలాలు ...సవాళ్లు...

దిగ్బంధ నష్టం 97,500 కోట్ల డాలర్లు

ఆత్మహత్యే పరిష్కారమా?

21, సెప్టెంబర్ 2011, బుధవారం

ప్రసూతిలోనూ వివక్షే !

బెదరని పాలస్తీనియన్లు

వ్యక్తిత్వ వికాసంతో సక్సెస్‌ వైపు

ప్రియాతి ప్రియమైన...

సినిమాలకు దూరం కాను

 'దసరాబుల్లోడు'లా జీవితకాలం నటిస్తూనే ఉండాలని అక్కినేని నాగేశ్వరరావును అభిమానులు దీవించారు. ఆయన 88వ పుట్టినరోజు వేడుక మంగళవారంనాడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను చూసి దసరాబుల్లోడు అంటూ నినదించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...'అభిమానుల ఆనందం కొత్త ఉత్సాహాన్నిస్తోంది. నాన్నగారు...

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

టీమ్‌ ఇండియా పయనమెటు ?

అమెరికన్‌ యుద్ధోన్మాది 'డిస్నీ'

మాయల్లేవు..మంత్రాల్లేవు

'మాయల్లేవు... మంత్రాల్లేవు... ఉన్నదంతా సైన్సు మాత్రమే'నని జనవిజ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌ పేర్కొన్నారు. మాయలు-మంత్రాలు-వాస్తవాలు అన్న అంశంపై ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్ఘానిక టవర్‌క్లాక్‌ వద్ద 'ఆదివారం మీ కోసం' కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సభ్యులు వసంతబాబు, దుంపల ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రమేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడి జీవనం అభివృద్ధికి సైన్సు ఎంతగానో దోహదం చేసిందన్నారు. ఆదిమానవ సమాజం నుంచి .....

తనను తానే మరచిపోతారు

తెలుగు భాషపై గురజాడ ప్రభావం

సిఎం అవమానిస్తున్నారు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సహచర మంత్రి శంకర్రావు ధ్వజమెత్తారు. ఇతర మంత్రుల ముందు సిఎం తనను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధ, ఆవేదనను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిపై సోనియాగాంధీకి లేఖ రాశారు. సోనియాకు రాసిన లేఖను సిఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతుంటే తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, ఈ విషయంలో భద్రత పెంచాలని అనేకమార్లు కోరినా ఇప్పటివరకు...........

కిడ్నీ అమ్ముతాను... కొనుక్కోండి

 నమ్ముకున్న బంగారం వ్యాపారం కుదేలైంది. ఆభరణాలు అప్పుగా తీసుకున్నవాళ్లు తెలంగాణా ఉద్యమం సాకు చూపి లక్షల్లో ఎగనామం పెట్టారు. ఫలితంగా ఆ వ్యాపారి అప్పులపాలయ్యాడు. అదే సమయంలో అతని వ్యాపారానికి అప్పులిచ్చిన స్నేహితులు తక్షణం తీర్చాలని గొంతు మీద కూర్చున్నారు. అడకత్తెరలో పోకచెక్క మాదిరయింది అతని పరిస్థితి. మరో గత్యంతరం లేక.. ఆ వ్యాపారి తన దేహంలోని కిడ్నీని అమ్ముతానంటూ నడిబజారులో  ........

19, సెప్టెంబర్ 2011, సోమవారం

దూకుడు VS ఊసరవెల్లి

 నేటి యువ హీరోల్లో మహేష్‌బాబు, ఎన్టీఆర్‌కు యువతలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. మాస్‌ విషయంలో ఎన్టీఆర్‌ కాస్త ముందున్నారు. చివరిసారి మహేష్‌ నటించిన 'ఖలేజా', ఎన్టీఆర్‌ 'బృందావనం' ఒకే సమయానికి విడుదలై, పోటీ పడ్డాయి. ఇప్పుడు తాజాగా మరోమారు తెరపై పోటీపడుతున్నారు. వీరద్దరూనటించిన 'దూకుడు', 'ఊసరవెల్లి' ఒక వారం తేడాలో వస్తున్నాయి. దూకుడు ఈనెల 23న రిలీజ్‌ అవుతోంది. దసరాకి ఊసరవెల్లి రానుంది.........

వచ్చాడు... పోయాడు !

హీరోయిన్‌...ఒక విలన్‌. కథానాయికను విలన్‌ ఎత్తుకెళతాడు. దాచేస్తాడు. హీరో అన్వేషణ సాగిస్తాడు. విలన్‌ గుట్టు కనుగొంటాడు. ఓ పట్టుపట్టి విలన్‌ను పడగొడతాడు. కానీ 'వచ్చాడు గెలిచాడు' దర్శకుడు అంతా రివర్స్‌గేర్‌లో నడిచాడు. ముందు క్లైమాక్స్‌ అనుకొని, ఆ తర్వాత కథ అల్లుకున్నట్టుంది ! కేవలం పతాక సన్నివేశంలో వచ్చే మలుపు (ట్విస్ట్‌) ఆధారంగా ప్రేక్షకుల్ని రెండు గంటలు కూర్చొబెట్టాలని దర్శకుడు కన్నన్‌ భావించాడు......

వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ధ్వంసం

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాలుగు విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోపోద్రిక్తులై ఆదివారం నిరసనలు, ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. జూపాడుబంగ్లా, నందికొట్కూరు, బ్రహ్మణకొట్కూరు, గార్గేయపురంలో ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన మూడు వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేశారు ...........

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

పవర్‌ ఫుల్‌ టైటిల్‌తో.. పవర్‌ స్టార్‌....

నా పేరుతో ఫేస్‌బుక్‌లో ఎకౌంట్‌ లేదు

రీ-రికార్డింగ్‌లో 'శ్రీరామరాజ్యం'

బాలకృష్ణ చేస్తున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం'. సీత పాత్రలో నయనతార, వాల్మీకిగా అక్కినేని నటిస్తున్నారు. బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం.......................................

సిబిఐ ఏకేసైనా సై

టాకీస్‌కు 80 ఏళ్లు : మారిపోయిన మన వినోదం

అవినీతిపై పోరాటమా? మతతత్వ పునరేకీకరణా?

సంగీత సాగరం ఒకింత జాగ్రత్త సమీ...

శతకోటి దరిద్రాలు ... తస్మాత్‌ జాగ్రత్త

17, సెప్టెంబర్ 2011, శనివారం

చోరీకి గురైన 'అనంత' సంపద!

పెట్రో పెంపుపై భారతావని భగ్గు

సామా న్యునిపై మోయలేని భారాన్ని మోపిన పెట్రో మంటపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. అటు విపక్షంతో పాటు ఇటు మిత్రపక్షం కూడా యుపిఎ సర్కార్‌పై మండిపడ్డాయి. వామపక్షా లతో........................

అరుణారుణ చైతన్యమే వీర తెలంగాణా వారసత్వం

కలిసికట్టుగా ... విజయంవైపు

అల్లరి, ఆనందం...ఫినీయస్‌ అండ్‌ ఫెర్బ్‌