సోమవారం 12 సెప్టెంబర్ 2011
చూస్తేచాలు చిత్రం రెడీ
మట్టిలోమాణిక్యంలా ఆ అమ్మాయి చిత్రలేఖనంలో మెరిసింది. ఏదైనా చూస్తేనే చాలు దాని చిత్రాన్ని చకచకా గీసేస్తుంది. పేదరికంలో పుట్టినా చిత్రలేఖనంలో మేటి అనిపించుకుంటోంది. మెదడకు, పదునుపెడుతూ, కుంచెకుపనిచెబుతూ ఇటు చిత్రలేఖనంలోనూ, అటు చదువులోనూ రాణిస్తోంది.......
సంపాదక శాస్త్రసాహిత్యవేత్త నండూరి
సుందరయ్య కన్నుమూసినపుడు'జీవించి వుండగానే కథాత్మక వ్యక్తులుగా మారే వారు అరుదు.కాని సుందరయ్య విషయంలో చాలా దశాబ్దాల కిందటే అలాటి లివింగ్ లెజెండ్ అయ్యారు అని నివాళులర్పించారు. ఎన్టీఆర్ విజయ పరంపరలు..........................................
నిరాహార సమరం
నిరాహార దీక్ష!
ఉద్యమాల భాషలో తరచుగా వినిపించే మాట. ఇటీవల దాదాపు ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట. ఈ దీక్షా పద్ధతి ఇప్పుడు పుట్టింది కాదు. చాలా చరిత్రే వుంది. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ,.................................
టాబ్లెట్ పీసీలపై పెరుగుతున్న మోజు
టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న నూతన ఆవిష్కరణ ట్యాబ్లెట్ పీసీ. చూడ్డానికి చిన్నగా ఉన్నా పర్సనల్ కంప్యూటర్లో ఉన్న ఫీచర్లన్నీ ఇందులో ఉంటాయి. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే పెద్ద స్క్రీన్, స్పష్టత వీటికి అదనపు ఆకర్షణ. యాపిల్, శామ్సంగ్ వంటి బహుళజాతి సంస్థలకు పోటీగా......................................
గ్రీస్లో నిరసనలు ఉధృతం
గ్రీస్ ప్రభుత్వం చేపట్టిన వ్యయకర్తన, పొదుపు చర్యలను తీవ్రంగా నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నానాటికీ ఉధృతమవుతున్నాయి. కొత్త లైసెన్సింగ్ విధానాన్ని నిరసిస్తూ...........................
నేడు మలేషియాకు చిరంజీవి
వ్యక్తిగత పనుల నిమిత్తం కాంగ్రెస్పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి మలేషియాకు వెళ్ళనున్నారు. ఆదివారం నుండి మూడురోజుల పాటు మలేషియాలోనే ఉంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. మలేషియాకు వెళుతున్న చిరంజీవిని ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ........
టాకీ సినిమాకు 80 వసంతాలు
భారతదేశంలో హిందీ తర్వాత అతిపెద్ద సినీ పరిశ్రమగా తెలుగు సినిమా ఘనతనందుకుంది. 1931లో తొలి టాకీ మూవీ 'భక్త ప్రహ్లాద' ప్రేక్షకుల ముందుకొచ్చింది. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో, అర్దేషీ ఇరానీ నిర్మించారు. ఆది ఇరానీ సినిమాటోగ్రఫీ అందించారు. తొలి సినిమా వ్యయం 15 వేల రూపాయలు. ఈరోజు తెలుగు సినిమా మార్కెట్ 300 కోట్ల....
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)