.

31, ఆగస్టు 2011, బుధవారం

తెలుగు తెరపై కౌబాయ్ లకు కౌబాయ్

గ్వాటెమాలలో ఎస్‌టిడి ఉద్దేశ్యపూర్వక వ్యాప్తి అమెరికా దుర్మార్గం

వినోద ప్రపంచం ... విజ్ఞాన సర్వస్వం

ఆర్థిక సరళీకరణ: భారత్‌ అనుభవం ఏం చెబుతోంది?

30, ఆగస్టు 2011, మంగళవారం

అమ్మాయిల తిరుగుబాటు

రమ్యమైన బోజనం

పాపల పీక నులిమే పవిత్ర భూమి

ఎల్లోరా గుహలు

సమస్యలు లేని బేరియాట్రిక్‌ సర్జరీ

ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్‌ నోట్లు

తెలుసుకోవాల్సిన చరిత్ర ఉరుమి

భారీ సెట్టింగులు, హంగూ ఆర్భాటాలు, నేలవిడిచి సాము, అంతూదరీలేని ఆర్టిస్టులు... ఇవేవీ లేకుండా చారిత్రక చిత్రం తీయడం సాధ్యమేనా ! ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ సుసాధ్యం చేశాడు. నేటి తరం తెలుసుకోవాల్సిన చరిత్రను 'ఉరుమి' రూపంలో తెరపై నిలిపాడు. ఉరుమి...అంటే ఆయుధమని అర్థం. ఏమాత్రం పటాటోపాలు, డొంక తిరుగుళ్లూ లేకుండా! ఇంకా చెప్పాలంటే సూటిగా... సుత్తిలేకుండా! సినిమా సాగుతుంది.........

'వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలి'

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిలుపుదల చేసేందుకు చేపట్టుతున్న చర్యలు వెంటనే మానుకోవాలని కోరతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారంనాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు జంగిటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ పేదల సంక్షేమానికై అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టితే వాటిని కొనసాగించేది పోయి ప్రస్తుత ముఖ్యమంత్రి వాటిని.........

29, ఆగస్టు 2011, సోమవారం

నేటి నృత్యాలు ఆకట్టుకోవటం లేదు

తెరవెనక కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూ తెరమీదకొచ్చిన ఆరిస్ట్‌ ప్రభుదేవా. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపునందుకుంటున్న తొలినాళ్లలోనే హీరో అవకాశాలు వచ్చి పడ్డాయి. హీరోగానూ కావాల్సినన్ని విజయాలే అందుకున్నాడు. గత కొన్నాళ్లుగా దర్శకత్వం మీద దృష్టిసారించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శంకర్‌దాదా ఎంబిబిఎస్‌, వాంటెడ్‌ చిత్రాలను తీశారు. ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు ........

తెలుగు భాషా కృషీవలుడు

పల్లెలను మింగుతున్న గుడుంబా

కొంచెం కెమిస్ట్రీ తెలుసుకుందాం

చమురు సంపద కోసం పరుగులు

చైనాలో 6,600 వెబ్‌సైట్ల మూసివేత

త్వరలో సినిమాల్లోకి...

రాజకీయాల్లోకి చిరంజీవి రావటంతో, ఆయన సినిమాల సంఖ్య 149 దగ్గరే ఆగిపోయింది. ఇంకొక్కటి చేస్తే 150 మైలురాయి చేరుకుంటారు కదా ! అన్న అభిమానుల ఆశను చిరంజీవి కాదనలేకపోతున్నాడు. 'త్వరలో సినిమా చేస్తా'నంటూ అమితాబ్‌ బచ్చన్‌ సమక్షంలో ఆ మధ్య చిరంజీవి ప్రకటించినప్పటికీ, ఆయన చేస్తారన్న నమ్మకం మాత్రం ఎవరికీ కలగడం లేదు. ఎందుకంటే,........

అగ్రశ్రేణి భారతీయ చరిత్రకారుడు

అగ్రశ్రేణి భారతీయ చరిత్రకారుల్లో ఒకరైన ఆర్‌ ఎస్‌ శర్మ, సన్నిహితులు ఆరెస్‌గా పిలిచే రామ్‌ శరణ శర్మ తన 92వ ఏట పాట్నాలో కన్నుమూశారన్న వార్త అభ్యుదయకాముకులందరిని విచారంలో ముంచెత్తింది. భారత దేశ ప్రాచీన చరిత్రను శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయడమే కాకుండా, భిన్నత్వంలో ఏకత్వం అనే భారత దేశ విశిష్టతను ధ్వంసం చేయడడానికి పూనుకున్న మతోన్మాదుల........

28, ఆగస్టు 2011, ఆదివారం

ప్రధాని పోటీలో ఐదుగురు

సామరస్యం

రోగాల కాలం

ఆన్‌లైన్‌లో సినిమాలు

చిదంబరమే తెలంగాణకు తొలి శత్రువు

27, ఆగస్టు 2011, శనివారం

బెజవాడ - టైటిల్‌ మార్చిన వర్మ

 పలు ప్రజా సంఘాల నుంచీ, ప్రజల నుంచీ వచ్చిన వ్యతిరేకతకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తలవంచక తప్పలేదు. తన చిత్రానికి 'బెజవాడ రౌడీలు' అన్న పేరు మార్చి 'బెజవాడ' అన్న టైటిల్‌ ఖరారు చేశాడు. వివేక్‌కృష్ణ దర్శకత్వంలో వర్మ సమర్పిస్తున్న చిత్రమిది. ఇందులో నాగచైతన్య, అమాలాపాల్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌గోపాల్‌వర్మ.........

ఐసిసి అవార్డ్స్‌ తుది జాబితాలో భారత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ గౌతం గంభీర్‌లకు చోటు లభించింది.

ఐసిసి క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుల తుది జాబితాలో భారత కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ గౌతం గంభీర్‌లకు చోటు లభించింది. ఈ అవార్డులను వచ్చే నెల 12న ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో సచిన్‌ 34.12 యావరేజీతో 273 పరుగులు సాధించాడు. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ హషీం ఆమ్లా ........

సైనసైటిస్‌

ఎంత తేడా !

నేటి తరం అమ్మా ... నీ గెలుపు వర్ణింపతరమా?

ట్రిపోలిలో చిక్కుకున్న తిరుగుబాటుదారులు

రవితేజ పవర్‌

బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం !

మార్కెట్లో బంగారం ధర వేగంగా పడిపోతుండడంతో కొనుగోలు దారులు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణమని వ్యాపారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్‌కోసం కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తే ఉపయోగంగా ఉంటుందని అవి సూచిస్తున్నాయి. 'హైదరాబాదులో పదిగ్రాముల బంగారం ధర రూ.26,868కి చేరింది. అతి కొద్ది రోజుల్లోనే ఇది రూ.24వేలకు చేరే అవకాశం ఉంది. కాబట్టి బంగారం కొనాలి అనుకునే వాళ్లంతా ఇప్పుడే అందుకు సిద్ధపడాలి' అని అవి చెబుతున్నాయి........

26, ఆగస్టు 2011, శుక్రవారం

ఆ భావం మొలకెత్తనీయొద్దు

చెలరేగిన టెర్రరిస్టుల దుర్మార్గానికి ప్రతీకారం

ధోనీకి యుకె వర్శిటీ గౌరవ డాక్టరేట్‌

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి లీసెష్టర్‌లోని డి మాంట్‌ఫోర్ట్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్లు వర్శిటీ అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ నిర్ణయం ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ ఓటమి బాధలో ఉన్న టీమ్‌ ఇండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మోముపై చిరునవ్వు కలిగేలా చేసింది.....

వైఎస్‌ నియామకాలకు కిరణ్‌ చెక్‌

రోడ్లు, భవనాల శాఖ అవినీతి సెగతో వేడెక్కింది. వైఎస్‌ జగన్‌ అవినీతిపై సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇఎన్‌సి సర్వీసు పొడిగింపు నిర్ణయానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్‌ అండ్‌ బి అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ఆ శాఖ పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. వైఎస్‌ ఇచ్చిన ........

వైఎస్సే కారకుడు

జగన్‌ అవినీతిలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి భాగస్వామ్యం ఉందని ఇటీవల కాంగ్రెస్‌పార్టీలో చేరిన ప్రజారాజ్యం ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, సీనియర్‌ నేత వేదవ్యాస్‌ అన్నారు. గురువారం సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. వైఎస్‌ను టార్గెట్‌ చేసుకుని ఇప్పటివరకు కాంగ్రెస్‌లో ఎవరూ మాట్లాడలేదు. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న రెండురోజులకే ప్రజారాజ్యం నేతలు వైఎస్‌పైనే ఎక్కుపెట్టడంపై.......

25, ఆగస్టు 2011, గురువారం

చిలీ విద్యార్థిని పరిస్థితి విషమం

వైఎస్సార్‌ హయాంలో గెలిచినవారందరూ రాజీనామా చేయాలి

చేపలు సుస్థిరోత్సత్తి..

పెళ్లి చౌక! విడాకులు ప్రియం!

జీవా వచ్చాడు గెలిచాడు

విజయమో వీర మరణమో

అంతరిక్షవాసులే భూమ్మీద జీవాన్ని ఏర్పాటు చేశారా?

24, ఆగస్టు 2011, బుధవారం

కమల్‌ విశ్వరూపంలో అనుష్క

అవినీతిపరుల పంచెలూడగొట్టడం ఇదేనా ?

ఆ సమయంలో అందం...

హజారే ఉద్యమంలో కొన్ని కోణాలు

"ఫ్యాషన్‌" కెరీర్లో ప్రవేశించాలంటే

హజారే ఉద్యమంలో కొన్ని కోణాలు

23, ఆగస్టు 2011, మంగళవారం

ఎత్తుకు పైఎత్తులు

ఆక్సిజన్‌ లేకున్నా అంగారకుడిపై మనుగడ

మన్యంలో విష జ్వరాల విజృంభణ ఆదివాసీలకు అభయమేదీ?

ట్రిపోలి తిరుగుబాటుదార్ల వశం?

ఓ ఇరానీ హోటల్‌లో...

శ్రీహరి, హంసానందిని నాయకా నాయికలుగా పీపుల్స్‌ థియేటర్‌ పతాకంపై బాబ్జీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'టీ..సమోసా..బిస్కెట్‌'. మొదటి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. ఈనెల 7న ప్రారంభమైన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలను చిత్రించారు. తమ్మారెడ్డి భరద్వాజ ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.........

22, ఆగస్టు 2011, సోమవారం

'తెలంగాణను' ఏ శక్తీ ఆపలేదు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ అడ్డుకోలేదని ఆ ప్రాంత కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కె కేశవరావు అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయ గర్జన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇందిరాపార్క్‌ వద్ద 'ఉపాధ్యాయ గర్జన' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి చిదంబరం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై .......

పెరుగుతున్న సామాజిక రుగ్మతలు

కాలముద్రలు... తపాలా బిళ్లలు

నాటీ హీరో షమ్మీ

విభిన్న రీతిలో..సాగుతా...

భారీ పారితోషికాన్ని తిరస్కరించిన ఐష్‌

అమెరికా బాలలకు పేదరికం కాటు

అమెరికాలో 20 శాతం మంది బాలలు పేదరికంలోనే మగ్గుతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా నిరుద్యోగుల సంఖ్య, తక్కువ వేతనాలు పొందే వారి సంఖ్య, నిర్వాసితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని అన్నీ ఇ కేసీ ఫౌండేషన్‌ సంస్థ నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనం వల్ల గత దశాబ్ద కాలంలో అమెరికాలోని మొత్తం 50 ప్రధాన నగరాలకుగాను 38 నగరాల్లో.........

21, ఆగస్టు 2011, ఆదివారం

ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?

ఆ సమయంలో అందం...

అన్నాహజారేకు సినీ పరిశ్రమ మద్దతు

అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న అన్నాహజారేకు తెలుగు సినిమా బాసటగా నిలిచింది. మేము సైతం...అంటూ అన్నాహజారే గొంతు వినిపించారు. ఆయన సాగిస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా శుక్రవారంనాడు ఫిలింఛాంబర్‌ నుంచి ఫిలింగనర్‌ వరకు నటీనటులు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రామానాయుడు ఆడిటోరియంలో వారు దీక్షలో పాల్గొన్నారు. మురళీమోహన్‌ .........

దూసుకెళ్తున్న ఈ - షాపింగ్‌

ప్రస్తుతం మార్కెట్‌లోకి మొబైల్స్‌, పీసీలు, డిజిటల్‌ కెమేరాలు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఆయా సంస్థల మధ్య పోటీ, వినియోగదారుల ఆసక్తి వెరసి.. సరికొత్త ఫీచర్స్‌ వున్న పరికరాల పట్ల వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఇదంతా బాగానే వుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి కొనుగోలు చేస్తూవుంటే మరి పాతవాటి సంగతేంటి? బాగా పాతవైతే ఇంట్లోనే పడవేయడమో, మంచిగావుంటే సెకండ్స్‌ కొనే షాపుల్లో అమ్మడమో చేస్తుంటారు. ఇదే రకమైన వ్యాపారం ఇంటర్నెట్లోనూ జరుగుతోంది.........

జాగ్రత్తగా కథల ఎంపిక

20, ఆగస్టు 2011, శనివారం

దూకుడు గీతాలు

అది ప్రమాదం కాదు... హత్యే...!

19, ఆగస్టు 2011, శుక్రవారం

యుద్ధానికి రెచ్చగొట్టే యత్నం

హజారేకు 'ధోనీ అన్న' మద్దతు

రవితేజ హీరోగా యాక్షన్‌ మూవీ

కెరటాలపై తేలిపోతూ....

ఎమ్మార్‌ కుంభకోణం బిపి ఆచార్య ఇంట్లో సిబిఐ తనిఖీ

జగన్‌ అక్రమ ఆస్తుల కేసు సోదాలు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెందిన ఆస్తులు, నివాసాలు, ఆయన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారి కార్యాలయాలపై గురువారం సిఐబి ముమ్మరంగా దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నరు, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, రాజ్‌కోట్‌ నగరాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలను, కంప్యూటర్లను, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు ..........

18, ఆగస్టు 2011, గురువారం

స్వామినైనా కాకపోతిని...

జగన్‌పై ఎఫ్‌ఐఆర్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై సిబిఐ బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆయన సంస్థల్లో పెట్టుబడులు, ఎమ్మార్‌ అక్రమాలకు సంబంధించి కేసులు నమోదు చేసింది. జగన్‌, ఎమ్మార్‌ కార్యాలయాల్లో ఆధారాలు సేకరించేందుకు, సోదాలు చేసేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసింది. జగన్‌ సంస్థల్లో సోదాలు చేసేందుకు, ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు సిబిఐ హైదరాబాద్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ........

వేసవిలో... రెండో ఇడియట్‌

రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇడియట్‌' గురించి అందరికీ తెలుసిందే. ఇప్పుడు మళ్ళీ వీరి కాంబినేషన్‌లో 'ఇడియట్‌-2' రాబోతోంది. నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఈ చిత్రాన్ని జనవరిలో ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకులు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ...'ఇడియట్‌' నా జీవితాన్ని, రవితేజ జీవితాన్ని మార్చేసింది...

అద్భుత రేఖా విన్యాసం నాగయ్య విలక్షణ చిత్రావళి

సమాచార హక్కుపై దాడి

అవినీతి, అక్రమాలను బయటకు లాగి పారదర్శకతకు పట్టం గట్టడమే ధ్యేయంగా తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టంపై అక్రమార్కులు, మాఫియాలే గాక అవినీతిపరులైన పౌర, పోలీస్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం దాడులకు తెగబడుతున్నారు. ఈచట్టం పట్ల ప్రభుత్వాలకు ఎంత నిర్లిప్త భావముందో వాటి అలసత్వమే తెలియజేస్తుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున.................................

ఎండోసల్ఫాన్‌ నిషేధంపై ప్రభుత్వ వంచన

ఊహకందని యుద్ధ వ్యయాలు

రాహుల్‌కు భిన్నమైన చట్టాలు వర్తిస్తాయా?

'అరక్షణ్‌' నిషేధం కేంద్రం, యుపి ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

17, ఆగస్టు 2011, బుధవారం

ఆ అధికారికి జగన్‌ రికమండేషన్‌!

మున్సిపల్‌ స్కూల్లో ర్యాంకుల పంట

లిబియాకు పెరుగుతున్న సంఘీభావం

ఇండిస్టీ గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకున్నా : కాజల్

తెలుగు తెరపై దూసుకెళ్తున్న నటి కాజల్‌. గ్లామర్‌ పాత్రలే కాకుండా, అభినయానికీ ప్రాధాన్యతనిస్తూ సినిమాలు ఎంచుకుంటోంది. నాగచైతన్య సరసన నటించిన 'దడ' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ...'నాగచైతన్య చాలా ఫ్రెండ్లీ నేచర్‌ ఉన్న వ్యక్తి. సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే...మాస్‌ అండ్‌ స్టయిలిష్‌. బృందావనం, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, దడ చిత్రాల్లో పర్ఫార్మెన్స్‌కు స్కోపున్న పాత్రలు దక్కాయి..........

వైఎస్‌ఆర్‌ మృతి వెనుక నిర్లక్ష్యం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానికి కారణమైన హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక కొందరు అధికారుల నిర్లక్ష్యముందంటూ వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఆ నివేదికలను సమగ్రంగా అధ్యయనం చేసి విధినిర్వహణలో నిర్లక్ష్యం చూపిన వారిపై తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ముగ్గురు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేయాలని .......

16, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగు ప్రముఖులపై సిబి'ఐ'..!

నన్ను వేధిస్తున్నారు..

సార్వత్రిక సమ్మె చేస్తాం

అమ్మ ఆరోగ్యం మెరుగైంది : రాహుల్‌

సంగీత దర్శకులే లేకపోతే...

జాతీయ పతాకానికి అవమానం

గుడ్‌ బై...చెప్పేద్దామా !

చిదంబరం ఇంట్లో దొంగలు పడ్డారు

15, ఆగస్టు 2011, సోమవారం

మేముండగా అమెరికా పోలీసులెందుకు?

స్వాతంత్య్ర దినోత్సవాన చిందిన రక్తం

గుజరాత్‌ అల్లర్లు శర్మ సీడీలు దోషులను పట్టిస్తాయా?

నీలగిరిలో కాంచనగంగ

ఈ హత్యలు ఆగేదెప్పుడు

తొలి డ్యాన్సింగ్‌ స్టార్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షమ్మీకపూర్‌ ఇకలేరనే వార్త సినీ అభిమానుల్ని బాధకు గురిచేసింది. 79 సంవత్సరాల షమ్మీ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పనిచేయకపోవటంతో గత కొన్నేళ్లుగా ఆయన డయాలిసిస్‌ ేయించుకుంటున్నారు. ఇటీవల వ్యాధి ముదిరిపోవటంతో బ్రిచ్‌ క్యాండీ ఆసుపత్రిలో ఆయన్ని చేర్చారు. ........

పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటా...

14, ఆగస్టు 2011, ఆదివారం

మాకీ కోతలు వద్దు

ఇటలీలో బెర్లుస్కోనీ సర్కారు తలపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్నీ రగులుస్తున్నాయి. 2013 నాటికి బడ్జెటరీలోటును పూర్తిగా నిర్మూలించేందుకు ఆయన ప్రతిపాదించిన 'కోత'లు, పన్ను పోటులు బెర్లుస్కోనీ రాజకీయ భవితవ్యాన్ని అగమ్యగోచరం చేస్తున్నాయి. బెర్లుస్కోనీ సర్కారు ప్రతిపాదిస్తున్న కోతలతో అటు ప్రజల్లోనే కాదు, ఇటు ప్రాంతీయ గవర్నర్లలో కూడా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. నిధుల కేటాయింపుల్లో కోతలు ఎవరికీ ఆమోదయోగ్యం కాదని రోమ్‌ నగర మేయర్‌ గియానీ అలమానో స్పష్టం చేస్తున్నారు. నిధుల కేటాయింపుల్లో ..........

చరిత్ర బురుజుపై స్వతంత్ర పతాక

అలా ... మొదలైంది (గత సంచిక తరువాయి)

తెలుగులో 'శుభసంకల్పం' (1995 - తమిళంలో 'పాశ వలై'గా అనువాదమైంది)తో, తమిళంలో కమలహాసన్‌ నటించిన 'కురుదిప్పునల్‌' (తెలుగులో 'ద్రోహి'గా అనువాదమైంది)తో నటుడిగా కెమేరా ముందుకు వచ్చాను. ఈ రెండూ కమలహాసన్‌ నటించిన చిత్రాలే! 'శుభసంకల్పం'కి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కమలహాసన్‌లు ఇద్దరూ నిర్మాతలే! నిజానికి, ఆ చిత్రంలోని ప్రధానమైన...................................

నైజీరియా క్లినికల్‌ ప్రయోగ బాధితులకు పరిహారం అమెరికన్‌ కంపెనీల అక్రమాలు అనంతం

అమెరికా బాటలో ఫ్రాన్స్‌

20 వసంతాల వరల్డ్‌ వైడ్‌ వెబ్‌

అంతర్జాలం (ఇంటర్నెట్‌)... ఇది మానవ గతినే మార్చిన మాయాజాలం. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన ఇంద్రజాలం. ఇంటర్నెట్‌ ఆవిర్భావంలో ప్రపంచవ్యాప్తంగా సమాచార విప్లవం ఆవిష్కృతమైంది. ఒకే ఒక్క క్లిక్‌తో ప్రపంచం మన గుప్పిట్లో ఉంటుంది. దీనికి నిదర్శనమే గత పదేళ్లలో వెబ్‌ యూజర్ల సంఖ్య 40 కోట్ల నుంచి 200 కోట్లకు పెరగడం. కాగా, సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య విశ్వవ్యాప్తంగా 530 కోట్లుంది. భవిష్యత్‌లో వీరే అత్యధిక వెబ్‌ యూజర్లు కానున్నారని ...........

13, ఆగస్టు 2011, శనివారం

పిల్లలు ఎందుకు పుట్టడం లేదు?

పరపతి తగ్గిన అమెరికా- భారత్‌పై ప్రభావం

భ్రూణహత్యలు @ మహారాష్ట్ర

ఏజెంట్‌ ఆరెంజ్‌ విపత్తుకు అర్ధ శతాబ్దం

చిరంజీవికి చివరికి నిరాశే!

ప్రజారాజ్యం పార్టీని చాలా ఆర్భాటంగా ప్రారంభించిన చిరంజీవికి చివరికి నిరాశే మిగిలింది. సినిమాల్లో ఉన్నట్లే నిజ జీవితంలో కూడా ఉంటుందని భ్రమతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ స్వలాభాల కోసం విలీనం అవ్వమంటే ఏమాత్రం ఆలోచించకుండా జెండాలో జెండా కలిపేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందనుకుంటే .........

అది ఆంధ్రా, తెలంగాణా సమస్య కాదు : లగడపాటి

'రాష్ట్రపతి ఉత్తర్వులోని 14 ఎఫ్‌ తొలగింపు ఆంధ్రా, తెలంగాణా సమస్య కాదు. జోన్లకు సంబంధించిన సమస్య. ఎస్సై పరీక్షలకు సంబంధం లేదు. 14 ఎఫ్‌ తొలగింపు వల్ల ఎవరికీ నష్టముండదు. చిన్న సమస్యను ప్రాంతాల విభేదంగా చూపారు' అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. 14 ఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ...........

12, ఆగస్టు 2011, శుక్రవారం

ప్రతి చిన్న వార్తకూ కలవరం

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కు '108' బాధ్యతలు?

ప్రభుత్వ విద్యను కాపాడాలి

ప్రేక్షకుడికి దూరమవుతున్న తెలుగు సినిమా

 కాలంతోపాటు మారటంలో తెలుగు సినిమా వెనకబడుతోంది. అబ్బే ...ప్చ్‌...ఊహూ...అన్న భావార్థంతో తెలుగు ప్రేక్షకుడి మొహం వాడిపోతోంది. కామెడీ, యాక్షన్‌ ఫార్ములాతో వస్తున్న కథల్లో కొత్తదనం లోపించటమే ఇందుకు కారణం. గతంలో సమకాలీన రాజకీయాలు, అవినీతి, నేరాలు వంటి కథలతో సినిమాలు వచ్చేవి. కానీ నేడు వినోదమే ప్రధానమై పోయింది. వాస్తవిక కథనాలకు వినోదాన్ని జోడించొచ్చన్న ఆలోచన లోపిస్తోంది. తమిళం వైపు నుంచి కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రశంసలు, పైసలూ రెండు దక్కుతున్నాయి. రంగం, కాంచన, నాన్న ఇందుకు చక్కటి ఉదాహరణలు.........

11, ఆగస్టు 2011, గురువారం

రగులుతున్న బ్రిటన్

బ్రిటన్‌ రగిలిపోతోంది. దేశవ్యాప్తంగా నలు పలు నగరాలు అల్లర్లతో అట్టుడికి పోతున్నాయి. ఎక్కడ చూసినా దహనాలు...లూటీలు...దాడుల దృశ్యాలే కనబడుతున్నాయి.సాయుధ పోలీసు బలగాలతో లండన్‌ సహా పలు నగరాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇంతకు ముందు తలెత్తిన ప్రజాగ్రహానికి భిన్నంగా ఇప్పుడు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల్లో ఈసారి ఎక్కువగా శ్వేతజాతీయులు, కార్మికవర్గం ఉన్నట్లు కన్పిస్తోంది. అశాంతికి కారణాలను పరిశీలిస్తే అది ప్రభుత్వ విధానాల్లోనే ఉన్నట్లు కనబడుతోంది. ప్రభుత్వం తన బడ్జెట్‌ లోటును తగ్గించుకొనేందుకుగాను ..........

జగన్‌ ఆస్తులపై సమగ్ర దర్యాప్తు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, భారతీ సిమెంట్స్‌, ఇతర సంస్థల ఆర్థిక వనరులపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పి.శంకర్రావు రాసిన లేఖను రిట్‌గా స్వీకరించడమే కాకుండా, టిడిపి నాయకుడు ఎర్రన్నాయుడు దాఖలు చేసిన రిట్‌ను కూడా స్వీకరించిన హైకోర్టు.......

అప్పట్లో ఆలోచనలేదు

నటవారసునిగా వచ్చిన అవకాశమైనా ప్రతి నటుడు తపనపడినట్లే తాను పడి 25 ఏళ్ళ సినీకెర్‌ను పూర్తిచేసుకున్నానని వెంకటేష్‌ తెలియజేశారు. అనుకోకుండా ఈ రంగంలో వచ్చినా... ఏ రంగంలోనూ నేర్చుకోలేని పాఠాలు ఇక్కడ నేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బాలనటుడిగా 'ప్రేమనగర్‌'లో చిన సత్యనారాయణగా నటించినా నటుడిగా అసలు కెరీర్‌ 'కలియుగ పాండవులు'తో ఓనమాలూ దిద్దారు. తొలిప్రయత్నంతోనే 'నంది' అవార్డును సాధించి స్వర్ణకమలంలాంటి అచ్చ తెలుగు ........

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కలవరం : విజయమ్మకు బాధ్యతలు ఇస్తారా?

10, ఆగస్టు 2011, బుధవారం

టి.వి సీరియళ్లు విపరీత ధోరణులు

విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని?

ఆహ్లాద భరితం- హాస్య నాటిక పోటీలు