మంగళవారం 23 ఆగస్టు 2011
ఎత్తుకు పైఎత్తులు
అధికార కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తులు పైఎత్తులతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే పదవులకు 29 మంది జగన్ గ్రూపు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఎవరికి వారు పైచేయి..............
ఆక్సిజన్ లేకున్నా అంగారకుడిపై మనుగడ
భూమి పైన అత్యంత పురాతన శిలాజాలను శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఈ శిలాజాలు 340 కోట్ల కిందటివని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమి మీద గుర్తించిన.........
మన్యంలో విష జ్వరాల విజృంభణ ఆదివాసీలకు అభయమేదీ?
1999లో విశాఖ ఏజెన్సీలో సుమారు మూడువేల మందికిపైగా జ్వరాలతోనే మరణించడం పెద్ద సంచలనం కలిగించింది. జాతీయ మానవహక్కుల కమీషన్ ఛైర్మన్ డా|| వేణుగోపాలరావు స్వయంగా విశాఖ ఏజెన్సీ పర్యటించి................................
ట్రిపోలి తిరుగుబాటుదార్ల వశం?
లిబియా రాజధాని ట్రిపోలీలో చాలా భాగం తిరుగుబాటుదార్ల వశమైనట్లు తెలుస్తోంది. వారు రాజధాని మధ్య భాగానికి చేరుకున్నారు. కాగా మనపై దాడి చేస్తున్న 'ఎలుకలను' వ్యతిరేకించాలని గడాఫీ తన మద్దతుదార్లకు పిలుపునిచ్చారు. 'మనం కార్యాచరణకు........................................
ఓ ఇరానీ హోటల్లో...
శ్రీహరి, హంసానందిని నాయకా నాయికలుగా పీపుల్స్ థియేటర్ పతాకంపై బాబ్జీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'టీ..సమోసా..బిస్కెట్'. మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈనెల 7న ప్రారంభమైన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలను చిత్రించారు. తమ్మారెడ్డి భరద్వాజ ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)