సోమవారం 22 ఆగస్టు 2011

'తెలంగాణను' ఏ శక్తీ ఆపలేదు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ అడ్డుకోలేదని ఆ ప్రాంత కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కె కేశవరావు అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయ గర్జన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇందిరాపార్క్‌ వద్ద 'ఉపాధ్యాయ గర్జన' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి చిదంబరం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై .......

పెరుగుతున్న సామాజిక రుగ్మతలు

కాలముద్రలు... తపాలా బిళ్లలు

నాటీ హీరో షమ్మీ

విభిన్న రీతిలో..సాగుతా...

భారీ పారితోషికాన్ని తిరస్కరించిన ఐష్‌

అమెరికా బాలలకు పేదరికం కాటు

అమెరికాలో 20 శాతం మంది బాలలు పేదరికంలోనే మగ్గుతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా నిరుద్యోగుల సంఖ్య, తక్కువ వేతనాలు పొందే వారి సంఖ్య, నిర్వాసితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని అన్నీ ఇ కేసీ ఫౌండేషన్‌ సంస్థ నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనం వల్ల గత దశాబ్ద కాలంలో అమెరికాలోని మొత్తం 50 ప్రధాన నగరాలకుగాను 38 నగరాల్లో.........