బుధవారం 17 ఆగస్టు 2011
ఆ అధికారికి జగన్ రికమండేషన్!
వైఎస్ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మానందరెడ్డి నియామకం వైఎస్ జన్మోహన్రెడ్డి సిఫారసుతోనే జరిగిందని మంత్రి మండలి నిర్ధారించినట్లు...........
మున్సిపల్ స్కూల్లో ర్యాంకుల పంట
'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా...నిజం మరచి నిదురపోకుమా..' అన్నాడో మహాకవి... ఓ మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ కవి మాటల నుంచే స్ఫూర్తి పొందారనిపిస్తుంది. అన్ని మున్సిపల్ స్కూళ్లకు భిన్నంగా వుంటుందక్కడి వాతావరణం.....................................................
లిబియాకు పెరుగుతున్న సంఘీభావం
లిబియా ప్రజలు, వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికాలోని కార్పొరేట్ మీడియా పూర్తి స్థాయిలో ప్రచారం సాగిస్తున్నప్పటికీ ఆ దేశానికి అంతర్జాతీయ సంఘీభావం నానాటికీ పెరుగుతోంది. పెంటగాన్, నాటో మార్చి 19న బాంబు దాడులు ప్రారంభించిన నాటి నుంచీ ఇప్పటి........................................
ఇండిస్టీ గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకున్నా : కాజల్
తెలుగు తెరపై దూసుకెళ్తున్న నటి కాజల్. గ్లామర్ పాత్రలే కాకుండా, అభినయానికీ ప్రాధాన్యతనిస్తూ సినిమాలు ఎంచుకుంటోంది. నాగచైతన్య సరసన నటించిన 'దడ' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ...'నాగచైతన్య చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి. సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే...మాస్ అండ్ స్టయిలిష్. బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, దడ చిత్రాల్లో పర్ఫార్మెన్స్కు స్కోపున్న పాత్రలు దక్కాయి.
.........
వైఎస్ఆర్ మృతి వెనుక నిర్లక్ష్యం
వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం వెనుక కొందరు అధికారుల నిర్లక్ష్యముందంటూ వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఆ నివేదికలను సమగ్రంగా అధ్యయనం చేసి విధినిర్వహణలో నిర్లక్ష్యం చూపిన వారిపై తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ముగ్గురు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేయాలని .......
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)