గురువారం 11 ఆగస్టు 2011

రగులుతున్న బ్రిటన్

బ్రిటన్‌ రగిలిపోతోంది. దేశవ్యాప్తంగా నలు పలు నగరాలు అల్లర్లతో అట్టుడికి పోతున్నాయి. ఎక్కడ చూసినా దహనాలు...లూటీలు...దాడుల దృశ్యాలే కనబడుతున్నాయి.సాయుధ పోలీసు బలగాలతో లండన్‌ సహా పలు నగరాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇంతకు ముందు తలెత్తిన ప్రజాగ్రహానికి భిన్నంగా ఇప్పుడు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల్లో ఈసారి ఎక్కువగా శ్వేతజాతీయులు, కార్మికవర్గం ఉన్నట్లు కన్పిస్తోంది. అశాంతికి కారణాలను పరిశీలిస్తే అది ప్రభుత్వ విధానాల్లోనే ఉన్నట్లు కనబడుతోంది. ప్రభుత్వం తన బడ్జెట్‌ లోటును తగ్గించుకొనేందుకుగాను ..........

జగన్‌ ఆస్తులపై సమగ్ర దర్యాప్తు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, భారతీ సిమెంట్స్‌, ఇతర సంస్థల ఆర్థిక వనరులపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పి.శంకర్రావు రాసిన లేఖను రిట్‌గా స్వీకరించడమే కాకుండా, టిడిపి నాయకుడు ఎర్రన్నాయుడు దాఖలు చేసిన రిట్‌ను కూడా స్వీకరించిన హైకోర్టు.......

అప్పట్లో ఆలోచనలేదు

నటవారసునిగా వచ్చిన అవకాశమైనా ప్రతి నటుడు తపనపడినట్లే తాను పడి 25 ఏళ్ళ సినీకెర్‌ను పూర్తిచేసుకున్నానని వెంకటేష్‌ తెలియజేశారు. అనుకోకుండా ఈ రంగంలో వచ్చినా... ఏ రంగంలోనూ నేర్చుకోలేని పాఠాలు ఇక్కడ నేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బాలనటుడిగా 'ప్రేమనగర్‌'లో చిన సత్యనారాయణగా నటించినా నటుడిగా అసలు కెరీర్‌ 'కలియుగ పాండవులు'తో ఓనమాలూ దిద్దారు. తొలిప్రయత్నంతోనే 'నంది' అవార్డును సాధించి స్వర్ణకమలంలాంటి అచ్చ తెలుగు ........

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కలవరం : విజయమ్మకు బాధ్యతలు ఇస్తారా?