శుక్రవారం 8 జూలై 2011
బుట్టలో పడితే అంతే!
చెల్లెలు ఇంటికెళ్లి చాన్నాళ్లయిందని వెళ్లిన సౌమ్యకు గుమ్మంలోనే ఎదురైంది సునంద. ''అక్కా! రా, రా! నీకే ఫోన్ చేద్దామనుకుంటున్నాను'' అంది సునంద. ''ఏంటో అంత విశేషం!'' కుతూహలంగా అడిగింది.........
సాహిత్య ప్రస్థానం ప్రసిద్ధుల ప్రత్యేక సంచిక
'దిక్సూచి' శీర్షికతో ప్రసిద్ధ రచయితల ప్రత్యేక సంచికగా సాహిత్య ప్రస్థానం (జూన్Ê జూలై 2011) వెలువడింది. విభిన్న సాహిత్య ప్రక్రియలపై విలువైన వ్యాసాల సమాహారంగా ఈ ప్రత్యేక సంచికను రూపొందించడం జరిగింది. నేటికాలపు సాహిత్యాభిమానుల అధ్యయనానికి అపురూప కానుక.............................
నడుస్తున్న ప్రశ్నలు
నీలి ఆకాశాన్ని
చీకటి కమ్మేసినట్టు
ఆమె మొఖం కనపడకుండా
బట్ట చుట్టేసి ఉంటుంది
కంటి పాపలు మాత్రమే........................
ధోనీ ఉత్తమ కెప్టెన్ : బిచెల్
ధోనీ వంటి కెప్టెన్ కోసం భారత్ చాలా కాలం ఎదురుచూసిందని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ ఆండీ బిచెల్ తెలిపాడు. ధోనీ నాయకత్వంలో భారత్ నిలకడైన విజయాలు సాధిస్తోందని ఆయన........................
15న వస్తున్న...నాన్న
బాల్యం ఎంతో తియ్యనిది. బాల్యంలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనసు గ్రహించదు. వయసుతో పాటు వచ్చే బాధ్యతలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో 'ఏ బాదర బందీ లేని బాల్యం ఎంత తియ్యగా ఉండేది' అని అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారి బాల్యంలోకి వెళితే బాగుండు అనుకుంటాం. అలాగని...30, 40 ఏళ్లు వచ్చినా ఇంకా పసిపిల్లలుగానే మిగిలిపోవాలని ఎవరమూ..........................
ఇరాక్లో భయం భయం
ఇరాక్ ప్రభుత్వం తమ దేశంలోని విదేశీ కార్మికులను స్వదేశానికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో వారు భయం భయంగా బతుకీడుస్తున్నారు. ఇలా తొలగించడం వల్ల ఇరాక్ నిరుద్యోగులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెప్పింది. బంగ్లాదేశ్కు చెందిన మెకానిక్ రాజౌల్ అబ్దుల్ హక్ బాగ్దాద్లోని ఆటో రిపేరింగ్ దుకాణంలో..........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)