గురువారం 30 జూన్ 2011

తెలంగాణా ఇస్తామని ఎన్నడూ చెప్పలేదు

విత్తన సమస్యలు ... ప్రమాద ఘంటికలు..

'విత్తనం' క్రోడీకరించిన సంక్షిప్త సాంకేతికం. హైబ్రీడ్‌ విత్తనాలను రైతులకందించటం, నియంత్రించడం కంపెనీలకు చాలా తేలిక, లాభదాయకం. వ్యవసాయోత్పత్తిలో అన్ని సాంకేతికాల వినియోగ సామర్థ్యాన్ని ఇదే గరిష్ట స్థాయిలో నిర్ధారిస్తుంది. ఇలాంటి కీలక ఉత్పాదకంపై ఎవరికి ఆధిపత్యం ఉంటే వారే వ్యవసాయరంగాన్ని, రైతుల బాగోగుల్ని శాసిస్తారు. ఇంత ప్రాధాన్యత గల రంగం నుండి ప్రభుత్వం తన, తన సంస్థల పాత్రను నామమాత్రం చేస్తుంది. కొత్త విత్తన విధానం..........................................................

'సృజనాత్మకతను ప్రోత్సహించాలి'

ప్రముఖ దర్శకనిర్మాత విబి రాజేంద్రప్రసాద్‌ మనువరాలు పూజాప్రసాద్‌ ఆలపించిన 'పూజా స్వరాలు' ఆడియో విడుదల ఫిలింనగర్‌లో దైవసన్నిదానంలో జరిగింది. కేంద్రమంత్రి పురందరేశ్వరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈమధ్యకాలంలో పిల్లలు ఏ కాస్త సమయం దొరికినా టీవీలకో, కంప్యూటర్లకో అతుక్కుపోతున్న తరుణంలో తాను సంగీతం..............................

దమనకాండ


గ్రీసు పోలీసులు బుధవారం ఏథెన్స్‌లో నిరసనకారులపై దమనకాండ జరిపారు. ప్రజలను అనేక ఇక్కట్లకు గురిచేసే పొదుపు చర్యల ప్యాకేజీపై ఎంపీలు చర్చ జరుపుతుండగా పార్లమెంటు వెలుపల ఉన్న బారికేడ్లను దాటుకొని వచ్చేందుకు నిరసనకారులు ప్రయత్నించగా వారిని అడ్డుకొనేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. అనేక వేల మంది నిరసనకారులు బ్యానర్లు ఊపుతూ, డ్రమ్ములు మోగిస్తూ పార్లమెంటు వెలుపల ఉన్న సింటాగ్మా స్క్వేర్‌లో గుమిగూడారు.................................

చిరంజీవివి పగటి కలలు : చంద్రబాబు

జనంపై 'జోక్‌'పాల్‌!