శుక్రవారం 3 జూన్ 2011
మంత్రి పితానికి చేదు అనుభవం!
రైతు చైతన్య యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు పశ్చిమ గోదావరి జిల్లాలోని సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. ఆయన కాన్వారును ఆచంటలోని కచేరి సెంటర్లో రైతుసంఘం నాయకులు, రైతులు గురువారం అడ్డుకున్నారు. రైతు సమస్యలపై వెంటనే
కల్మాడీ 'ఎక్స్ట్రా'లు 2007లోనే ప్రధానికి తెలుసు
కామన్వెల్త్ క్రీడల నిర్వాహక మండలి మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ 'ఎక్స్ట్రా'లు, నియంతృత్వ పోకడలపై ప్రధాని మన్మోహన్సింగ్కు 2007లోనే తెలుసు. క్రీడల శాఖ మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్- ప్రధాని మన్మోహన్సింగ్ మధ్య జరిగిన లేఖాయణం ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. సమాచార హక్కు చట్టం
...............
ర్యాబిస్ వ్యాధి కారణంగా విజయవాడలో ఓ బాలిక, తిరుపతి, హైదరాబాదుల్లో ఇద్దరు మహిళలు చనిపోయారు . ర్యాబిస్ వ్యాధికి చికిత్స లేదా .....
ర్యాబిస్ వ్యాధి కారణంగా గురువారం ముగ్గురు మరణించారు. విజయవాడలో ఓ బాలిక, తిరుపతి, హైదరాబాదుల్లో ఇద్దరు మహిళలు చనిపోయారు. పిచ్చికుక్కల దాడిలో వరంగల్ జిల్లాలో ఐదుగురు బాలురు తీవ్రగాయాల పాలయ్యారు. కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయపడిపోతున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటలోని ధరావతు నాగరాజు, షేక్ ఫాతిమా..........
రెండూ ముఖ్యమే : గంగూలీ
ప్రపంచ కప్ తరువాత ఐపిఎల్-4లో భారీ షెడ్యూల్ ఆడి విశ్రాంతి పేరిట వెస్టిండీస్ పర్యటనకు దూరం కావడంతో సీనియర్ క్రికెటర్లు అన్ని వైపులా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ గంగూలీ సీనయర్లకు మద్దతు తెలిపాడు. దేశమా, క్లబ్బా అనే చర్చపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. 'ఐపిఎల్ని ఏలా విస్మరిస్తాం ? దేశానికి ఆడడమే తొలి ప్రాధాన్యం. కానీ ఐపిఎల్ని నిర్లక్ష్యం చేయకూడదు' అని గంగూలీ తెలిపాడు. కరేబియన్ పర్యటనకు ఆరుగురు సీనియర్ క్రికెటర్లు దూరమయ్యారు............
స్కూల్లో మోగిన చప్పట్లే... ఇక్కడికొచ్చేలా చేశాయి
థియేటర్లోకి ప్రవేశించటమంటే ఆషామాషీ కాదు. రెండున్నర గంటలపాటు వీక్షకుడి తల తిప్పుకోకూండా ఆకట్టుకోవాలి. నూతన తారాగణానికి ఇదొక ఛాలెంజ్. మరి ఛాలెంజ్ను ఇష్టపడి, స్కూల్ దశ నుంచే ఆర్టిస్ట్గా మెరుగులు దిద్దుకొని, వెండితెర రంగుల ప్రపంచంలోకి ఓ సరికొత్త తార ప్రవేశించింది. బాక్సాఫీస్ ముంగిటికొచ్చిన ఆ నటుడు మనోతేజ్. ఎంబిఎ పూర్తిచేశాడు. స్కూళ్లో మోగిన చప్పట్లు సినిమా వైపు వచ్చేట్టు చేశాయి. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై జి.రవిచరణ్ రెడ్డి దర్శకత్వంలో 'బబ్లూ'నంటూ తెరపైకొస్తున్నాడు. సినీ హీరో కావలనే ప్రగాఢమైన కోరికను తండ్రి
...........
వాడు-వీడు...గీతాలు
విశాల్, ఆర్య హీరోలుగా ప్రముఖ తమిళ దర్శకుడు బాల రూపొందించిన చిత్రం 'వాడు-వీడు'. విజరు కృష్ణ నిర్మించారు. తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. తెలుగు ఆడియోను హైదరాబాద్లో విడుదల చేశారు. హీరో వెంకటేష్ ఆడియో సీడీని విడుదల చేసి అల్లు అర్జున్కు అందజేశారు.ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ...'దర్శకుడు బాల సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన చిత్రాలకు అభిమానిని. ప్రతి ఆర్టిస్టూ, అతని కెరీర్లో ఒక్కసారైనా బాలతో పనిచేయాలని కోరుకుంటాడు..........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)