సోమవారం 30 మే 2011
మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్లో రజనీ
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సింగపూర్ వెళ్లాడన్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రజనీ, ట్రీట్మెంట్ నిమిత్తమై సింగపూర్లో మౌంట్ ఎలిజబెత్ మెడికల్ సెంటర్లో చేరారు. చెన్నైరులో రెండు వారాలపాటు..........
సీరియస్గా...కామెడీ చూపిస్తా...
దక్షిణాదిన ప్రత్యేకత సంతరించుకున్న దర్శకుల్లో ఒకరు తమిళ దర్శకుడు బాలా. గత 15 సంవత్సరాల్లో ఆయన తీసింది కేవలం ఐదు చిత్రాలే. విశేషమేమంటే...తీసనవన్నీ జాతీయ పురస్కారాలను అందుకున్నాయి. సేతు, పితామగన్, నాన్ కాడవుల్...తమిళ చిత్రాలయినా...............
హృదయాలను గెలిచిన గేల్
ఐపిఎల్-4 టోర్నీ ద్వారా ఎక్కువ మంది అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్ ఎవరంటే ఖచ్చితం ముందువరుసలో ఉండే పేరు విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ది. బెంగళూరు జట్ట పరిస్థితి గేల్ రాకముందు వచ్చిన తరువాత అని చెప్పుకోవచ్చు. గేల్ జట్టులో చేరిన తరువాత ఒంటి చేత్తో జట్టుకు విజయాలనందించాడు. గేల్ 12 మ్యాచ్ల్లో 67.55 సగటు, 183.13 స్ట్రైక్ రేట్తో 608 పరుగులు చేశాడు. అందులో 56 ఫోర్లు, 44 సిక్సర్లతో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు చేశాడు. ఆరంభమ్యాచ్లో 107 పరుగులతో అదరగొట్టాడు. తన బ్యాటింగ్తో ఐపిఎల్కే వన్నే తెచ్చాడు...............................
ఎమెన్లో కుదిరిన శాంతి ఒప్పందం
దాదాపు ఐదు రోజులుగా కొనసాగుతున్న సాయుధ ఘర్షణలకు తెరదించేందుకు యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు అధ్యక్షుడికి హషిద్ గిరిజన సమాఖ్య అధ్యక్షుడు షేక్ సాదిక్ అల్ అహ్మర్కు మధ్య ఒప్పందం కుదిరింది. అధ్యక్షుడు సలే 33 ఏళ్ల పాలనకు తెరదించి దేశంలో ప్రజాస్వామిక సంస్కరణలు అమలు జరపాలని డిమాండ్ చేస్తూ మూడ్నెల్ల క్రితం ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు చివరకు సాయుధఘర్షణలుగా మారాయి. ఈ తిరుగుబాటును రక్తపాతరహితంగా................................
కరుణైక కుటుంబం
ముత్తువేల్ కరుణానిధి. తొంభయ్యవ పడికి చేరువలో వున్నారు. ఐదుసార్లు తమిళనాట ముఖ్యమంత్రిగా వెలిగిన ఆయనకు రాజకీయాలంటే ప్రాణం. రచనలంటే అమిత ప్రియం. ఆకట్టుకునే ప్రసంగాలు చేయడమంటే మంచినీటి ప్రాయం..............................
జూన్ 17న...నగరం నిద్రపోతున్న వేళ
పదుగురికి మేలు చేసే పనులు అందరికీ తెలిసేట్టే చేస్తాం. కానీ చెడు పనులే ఎవరూ చూడలేని వేళ చేస్తాం. నిశిరాత్రి వేళలో అక్రమార్కుల అడుగుజాడల్ని పసిగట్టే అన్వేషణలో ఉంటుంది ఓ యువ పాత్రికేయురాలు. ఆమె అన్వేషణ ఫలిస్తుంది. ఆ అగంతకుల్ని పట్టుకుని చట్టానికి అప్పగిస్తుంది. అయితే ఇది అనుకున్నంత సులభంగా జరగలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆ నేపథ్యంలో సాగే కథనం 'నగరం నిద్రపోతున్న వేళ'. ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రేమ్రాజ్ దర్శకుడు. నంది శ్రీహరి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. జూన్ 17న ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు..............................
సోనియా సలహాదార్లు అమ్ముడుపోయారు
'శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయాన్ని రూపొందించడం తెలంగాణా ప్రజల అదృష్టం. ఆ అధ్యాయాన్ని రాష్ట్ర హైకోర్టు బహిర్గతం చేయడం మరింత అదృష్టం. తెలంగాణా ఉద్యమాన్ని అణిచివేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్న మన వాదనను 8వ అధ్యాయం అక్షరాలా నిరూపించింది. ఆ అధ్యాయమే లేకపోతే మన వాదనలకు ఇంత బలం చేకూరేదే కాదు...'
కాజల్ ఫొటో గాలరీ
కంప్యూటర్ వేగం పెరగాలంటే
కంప్యూటర్లోని డేటా ఎప్పుడూ ఒక క్రమపద్ధతిలో సర్ది వుండాలి. అప్పుడే మనం అడిగిన డేటాను వెంటనే చూపుతుంది. ఉదాహరణకు వంటగదిలో పాత్రలు, వస్తువులు ఎక్కడబడితే అక్కడ పెట్టేస్తే అవసరానికి కావాల్సివి కనిపించవు. అదే వస్తువులను ఒక క్రమపద్ధతిలో సర్దుకుంటే ఇట్టే తీసుకోవడానికి అవకాశం వుంటుంది. అదేవిధంగా మన కంప్యూటర్లో..........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)