గురువారం 26 మే 2011
తెలుగు సినిమా వాగనుశాసనుడు
'వేణువై భువనానికి వచ్చిన వేటూరి సుందరరామమూర్తి గాలియై గగనానికి పోయి సంవత్సరమౌతోంది. తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతార వేటూరి సుందరరామమూర్తి. చక్కటి శబ్ద ప్రయోగం ఆయన ప్రత్యేకత. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా వాక్కుని శాసించారాయన. తెలుగు సినిమాకి కొత్త ఒరవడిని చూపిన మాటల మాంత్రికుడు...........
నన్ను అక్రమంగా బంధించారు : అరెస్ట్పై భారత దౌత్యవేత్త కుమార్తె
* న్యూయార్క్ నగరపాలక సంస్థపై 15 లక్షల డాలర్లకు దావా
క్లాస్ టీచర్కు అసభ్య ఇ-మెయిల్ సందేశాలు పంపిన ఆరోపణలపై తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ న్యూయార్క్ నగరపాలక సంస్థపై భారత దౌత్యవేత్త కుమార్తె ఒకరు 15 లక్షల డాలర్లకు పరువు నష్టం దావా వేశారు. తనను అధికారులు జైలులో అవమానించారని మన్హట్టన్లోని భారత కన్సలేట్లోని ఉన్నతాధికారి దేవాశిశ్ విశ్వాస్ కుమార్తె కృతికా విశ్వాస్ ఈ దావాలో.......
వన్నె తగ్గిన ఐపిఎల్
అంతర్జాతీయ క్రికెట్ స్టార్ ఆటగాళ్ళు, బాలీవుడ్ గ్లామర్ కలగలసి అభిమానులకు కనువిందు చేస్తూ భారత మార్కెట్ను ప్రభావితం చేస్తూ 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) టి20 ఫార్మాట్కు ఈ సంవత్సరం వన్నె తగ్గింది. టివి రేటింగ్స్ గత సంవత్సరం కంటే దారుణంగా పడిపోయాయి. ప్రపంచకప్ ముగిసిన..............
ఐఐటీ జెఇఇలో రాష్ట్ర విద్యార్థుల జయభేరి
ఐఐటి, జెఇఇ - 2011 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జయభేరి మోగించారు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకును పృథ్వీరాజ్తేజ సొంతం చేసుకున్నారు. దాంతో పాటు మొదటి పదిలో ఆరు ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులు కైవసం చేసుకున్నారు. వందలోపులో 40 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఎన్నడూలేని విధంగా ఈ సారి రాష్ట్రం నుండి అత్యధిక స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్....................................
అలెండీ మృతదేహం వెలికితీత
కుట్ర ద్వారా తొలగించబడిన చిలీ అధ్యక్షుడు సాల్వెడార్ అలెండీది ఆత్మహత్యా లేక 1973 సైనిక కుట్రలో ఆయన్ని హత్య చేశారా అనే అంశాన్ని నిర్ధారించేందుకు సమాధి నుంచి అవశేషాలను వెలికి తీశారు. అలెండీ కుటుంబ విజ్ఞాపన, దీనిపై దర్యాప్తు జరుపుతున్న న్యాయమూర్తి మారయో కర్రోజా ఆదేశం మేరకు ఆయన అవశేషాలపై అంతర్జాతీయ ఫోరెన్సిక్ పాథాలజీ నిపుణుల బృందం అధ్యయనం జరపనుంది. ఏడుగురు అంతర్జాతీయ నిపుణులు, ఐదుగురు చిలీ నిపుణులు అలెండీ మృతదేహాన్ని వెలికితీశారు. ఆ సమయంలో అలెండీ కుటుంబం, కొద్ది..........................
పెట్రోలియం ఉత్పత్తులు .. సాంకేతిక, సామాజిక కోణాలు..
ఉత్పత్తి ఖర్చుతో నిమిత్తం లేకుండా అడ్డగోలు లాభాలతో నేడు అమ్మబడుతున్న వస్తువులేమైనా ఉన్నాయంటే వీటిలో మొదటి స్థానం పెట్రోలియం ఉత్పత్తులదనే చెప్పాలి. ముడి చమురు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలపై మార్కెట్వర్గాలకున్న పట్టు, ఆధునిక రవాణా అవసరాలను తీర్చుకోవడానికి అనివార్యంగా, విరివిగా వాడాల్సిన పెట్రోలియం ఉత్పత్తులే ఈ దుస్థితికి కారణం. మార్కెట్ ఆధిపత్య వ్యవస్థలో కొనసాగుతున్న, కొనసాగగల అకృత్యాలను అర్థంచేసుకోడానికి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వినియోగ ధోరణుల అధ్యయనమే మార్గం. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల అడ్డగోలు ధరల సరళి ఈ విషయాల్నే నిర్ధారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పెట్రోలియం ఉత్పత్తులలో ఇమిడి ఉన్న సాంకేతిక, సామాజిక కోణాలను రేఖామాత్రంగా వివరిస్తూ.. ఈ వారం మీ ముందుకొచ్చింది 'విజ్ఞానవీచిక'.....................
ఆగిపోయిందన్న వార్త నిజం కాదు '
బెజవాడ రౌడీలు' షూటింగ్ విజయవాడలో చేయడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, అందువల్ల ఆగిపోయిందని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని నిర్మాత రామ్గోపాల్వర్మ...........
విలన్ కావాలనుకొనేవాణ్ణి
ప్రేక్షకులకు వినోదాన్ని, నిర్మాతలకు కొనుగోలుదారులకు, పంపిణీదారులకు లాభాల్ని పంచే అల్లరి నరేష్ ఈ ఏడాదిలో అప్పుడే రెండో హిట్ కొట్టేశారు. 'అహనాపెళ్ళంట' శత దినోత్సవానికి పరుగులు తీస్తుండగానే ''సీమటపాకారు'తో మరో సక్సెస్...........
'నాటి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి'
2009 సంవత్సరంలో లాహోర్లో తమ జట్టు సభ్యులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి జ్ఞాపకాలు తనను ఇంకా వెంటాడుతున్నాయని..........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)