బుధవారం 25 మే 2011
లైసెన్స్డ్ టు కిల్
పెరిగిన ధరలు తగ్గించాలని, పునాదుల్లో ఆగిపోయిన ఇంటిని పూర్తి చేయాలని; రేషన్ షాపుల్లో పంచదార, కందిపప్పు సరఫరా చేయాలనీ జనం ధర్నాలు చేయడం మనం చూశాం, చూస్తున్నాం. ప్రజాక్షేమం పట్టని ప్రభుత్వాల ఏలుబడిలో................
శునకంతో పెళ్లి
వెర్రి వెయ్యి రకాలని పెద్దలు ఊరకనే అనలా! ఇదిగో ఇలాంటి వారిని చూసే అనుంటారు. వయసులో వున్న ఏ పిల్లాడైనా చక్కని చుక్కలాంటి అమ్మాయిని చూసి పెళ్లాడతాడు. చూడచక్కని తమ జంటను చూచి దీవించమని పెళ్లికి తెల్సిన........
రవితేజతో నిప్పు పుట్టిస్తా : వైవియస్.చౌదరి
రవితేజ కథానాయకుడిగా 'నిప్పు' తెరకెక్కబోతోంది. వై.వి.ఎస్.చౌదరి నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో రానుంది. బొమ్మరిల్లువారి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నామని చౌదరి చెప్పారు. సోమవారంనాడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర..........
రెండేళ్లు.. ఐదు ఎన్నికలు
వాస్తవానికి డిఎంకె ప్రస్తుతం యుపిఎను విడిచిపెట్టే పరిస్థితిలో లేదు. 2జి కుంభకోణం నేపథ్యంలో ఆ పార్టీనిప్పుడు సర్వ భ్రష్టత్వం ఆవరించింది. ఈ స్థితిలో కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం ద్వారా లభించే అధికార అండే అ పార్టీకి ఆశాదీపంలా మారింది. తమిళనాట జయలలిత ప్రభుత్వం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆ పార్టీ నేతలకు యుపిఎను మించిన రక్షణ కవచం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో డిఎంకె తనంతట తాను ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించే పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు.......................
జూన్లో సెగ
'నేను, దర్శకురాలు అంజన క్లాస్మేట్స్. తను చాలా ప్రతిభావంతురాలు. 'అలా మొదలైంది' కాన్సెప్ట్ తనదే. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాలో అన్ని హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయి' అని దర్శకురాలు నందినిరెడ్డి చెబుతున్నారు.......................
మానవాళికి మహావిపత్తు
అమెరికా సామ్రాజ్యం తన ఆందోళనలో మానవాళిని మహా విపత్తులోకి లాగకపోవచ్చని ఎవ్వరూ కచ్చితంగా చెప్పజాలరు. మానవ జీవితం ఉన్నంత వరకూ ప్రతి ఒక్కరికీ ఆశాభావంతో ఉండే పవిత్రమైన బాధ్యత ఉంది. నైతికంగా ఇంకే రకమైన ప్రవర్తనా అంగీకరించదగనిదిగా ఉంటుంది. మానవ జాతి అంతరించిపోయే ప్రమాదంలో...............
తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్లో ఉండను
తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలచే తిరస్కరించ బడిన పాల్వయి గోవర్థన్రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. దిగజారుడు మాటలు మానుకోవాలని హితవు.............
తీహార్ జైలులో కుమార్తెను కలిసిన కరుణానిధి
2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలతో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కుమార్తె కనిమొళిని కలవటానికి డిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సోమవారం ఉదయం చెన్నరు నుండి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయన్ని డిఎంకె........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)