మంగళవారం 3 మే 2011
ఒసామా జీవిత విశేషాలు ...
యాద్కు చెందిన శతకోటీశ్వరుడు మహ్మద్ బిన్ లాడెన్కు జన్మించిన 50 మంది సంతానంలో ఒసామా 17వ వాడు. ఒసామా బిన్ లాడెన్ పుట్టిన తేదీ రికార్డుల ప్రకారం 1957 అయినప్పటికీ అతడి వయస్సుపై ముసురుకుంటున్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు........
బిన్ లాడెన్ హతం
అమెరికాకు వెన్నులో వణుకు పుట్టించిన అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మరణించాడు. ఆఫ్ఘన్, పాక్ సరిహద్దుల్లో తమ దళాలు లాడెన్ను చంపినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) ఒబామా ఈ ప్రకటన చేశారు. అటు పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం లాడెన్ కుమారుడితో.....
ఆస్తమా నియంత్రణ మీ చేతుల్లోనే
ఆస్తమా వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో పది మంది బాధపడుతున్నారు. అతి వేగంగా పెరుగుతున్న జనాభా , అంతకంతకు అధికమవుతున్న వాతావరణ కాలుష్యం, పారిశ్రామికీకరణ ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్యను మరింత పెరగడానికి దోహదం చేస్తుంది. ఆస్తమాతో బాధపడే వారు ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోతున్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. వైద్యరంగం అభివృద్ధి చెంది, కొత్త మందులు, చికిత్స విధానాలు వచ్చినా రోగుల్లో ఆస్తమా పట్ల అవగాహన పెరగడమే ముఖ్యం. మే 3న ప్రపంచ ఆస్తమా దినం. ఈ ఏడాది నినాదం 'మీ ఆస్తమాను మీరే నియంత్రించుకోగలరు' (యు కెన్ కంట్రోల్ యువర్ ఆస్తమా). ఈ ఆస్తమా గురించి ఊపిరితిత్తుల వ్యాధినిపుణులు డాక్టర్ సుధీంద్రతో ప్రత్యేక ఇంటర్వ్యూ.............................
పాపి కొండల్లో ప్రయాణం
ప్రతి ఏటా ఏదొక కొత్త ప్రదేశంలో వార్షిక సమావేశం జరుపుకునే 'ప్రజాశక్తి' విజయవాడ ఎడిషన్ మిత్రులు - ఈసారి రాజమండ్రిని వేదిక చేసుకున్నారు. తొలిరోజు సమావేశం పూర్తి చేసుకొని, రెండోరోజు పాపికొండల యాత్రకు బయల్దేరారు. ఆతిథ్యమిస్తున్న రాజమండ్రి ఎడిషన్ నుంచి మేం కూడా కొంతమందిమి వారితో కలిసి వెళ్లాం... ఆహ్లాదంగా సాగిన ఆ ప్రయాణ విశేషాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం...............
హక్కుల ముసుగులో అమానుషాలు
అమెరికా మానవ హక్కుల రికార్డు
2008-2010 సంవత్సరాల మధ్య 6,600కుపైగా సందర్శకులను ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా షాక్కు గురిచేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడింది. వీరిలో సగం మంది అమెరికన్లే.
మహిళా కార్మికుల్లో 90 శాతం మంది తాము పనిచేస్తున్న ప్రాంతాల్లో లైంగిక వివక్షతకు గురవుతున్నారు. దేశంలో మానభంగం వంటి నేరాలకు గురవుతున్నవారి సంఖ్య రెండు కోట్లు. ప్రతి నలుగురు మహిళల్లో కనీసం ఒకరు గృహ హింసకు గురవుతున్నారు.
అమెరికా బాలల్లో నాల్గోవంతు మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారు. దేశంలోని వివిధ జైళ్లల్లో మగ్గుతున్న బాలల సంఖ్య 93 వేలకుపైనే. వీరిలో 75-93 శాతం వరకు లైంగిక దాడులకు గురవుతున్నారు.
ఇరాక్పై సాగించిన దురాక్రమణ యుద్ధంలో 1.09 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. వీరిలో 63 శాతంమంది సాధారణ పౌరులే. ఆఫ్ఘనిస్తాన్పై సాగిస్తున్న దాడుల్లో ఒక్క సంవత్సరంలోనే 535 మంది అమాయక పౌరులు చనిపోయారు.................
స్పృహలోకొచ్చిన అక్బరుద్దీన్
కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం రాత్రి స్పృహలోకి వచ్చినట్లు తాజా బులెటిన్లో ఆసుపత్రి వర్గాలు ఆసుపత్యి. ఈ విషయం తెలియడంతో మజ్లిస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని తమ నేత త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ రోడ్డుపైనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో కేర్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు......
పవన్కళ్యాణ్ తాజా చిత్రానికి 'షాడో' అని ప్రచారం ఉందని, కానీ అది వర్కింగ్ టైటిల్ మాత్రమే...
పవన్కళ్యాణ్ తాజా చిత్రానికి 'షాడో' అని ప్రచారం ఉందని, కానీ అది వర్కింగ్ టైటిల్ మాత్రమే... తర్వాత మరేదైనా మంచి టైటిల్ అనుకుంటే తప్పకుండా మారుస్తామని నిర్మాత తిరుమల శెట్టి నీలిమ అన్నారు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా వర్క్ ప్రై.లిమిటెడ్ పతాకంపై నిర్మించనున్న చిత్ర విశేషాలను ఆమె వెల్లడించారు.........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)