మంగళవారం 3 మే 2011

ఒసామా జీవిత విశేషాలు ...

బిన్‌ లాడెన్‌ హతం

 
అమెరికాకు వెన్నులో వణుకు పుట్టించిన అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ మరణించాడు. ఆఫ్ఘన్‌, పాక్‌ సరిహద్దుల్లో తమ దళాలు లాడెన్‌ను చంపినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) ఒబామా ఈ ప్రకటన చేశారు. అటు పాక్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం లాడెన్‌ కుమారుడితో.....

ఆస్తమా నియంత్రణ మీ చేతుల్లోనే

ఆస్తమా వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో పది మంది బాధపడుతున్నారు. అతి వేగంగా పెరుగుతున్న జనాభా , అంతకంతకు అధికమవుతున్న వాతావరణ కాలుష్యం, పారిశ్రామికీకరణ ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్యను మరింత పెరగడానికి దోహదం చేస్తుంది. ఆస్తమాతో బాధపడే వారు ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోతున్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. వైద్యరంగం అభివృద్ధి చెంది, కొత్త మందులు, చికిత్స విధానాలు వచ్చినా రోగుల్లో ఆస్తమా పట్ల అవగాహన పెరగడమే ముఖ్యం. మే 3న ప్రపంచ ఆస్తమా దినం. ఈ ఏడాది నినాదం 'మీ ఆస్తమాను మీరే నియంత్రించుకోగలరు' (యు కెన్‌ కంట్రోల్‌ యువర్‌ ఆస్తమా). ఈ ఆస్తమా గురించి ఊపిరితిత్తుల వ్యాధినిపుణులు డాక్టర్‌ సుధీంద్రతో ప్రత్యేక ఇంటర్వ్యూ.............................

పాపి కొండల్లో ప్రయాణం

ప్రతి ఏటా ఏదొక కొత్త ప్రదేశంలో వార్షిక సమావేశం జరుపుకునే 'ప్రజాశక్తి' విజయవాడ ఎడిషన్‌ మిత్రులు - ఈసారి రాజమండ్రిని వేదిక చేసుకున్నారు. తొలిరోజు సమావేశం పూర్తి చేసుకొని, రెండోరోజు పాపికొండల యాత్రకు బయల్దేరారు. ఆతిథ్యమిస్తున్న రాజమండ్రి ఎడిషన్‌ నుంచి మేం కూడా కొంతమందిమి వారితో కలిసి వెళ్లాం... ఆహ్లాదంగా సాగిన ఆ ప్రయాణ విశేషాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం...............

హక్కుల ముసుగులో అమానుషాలు

స్పృహలోకొచ్చిన అక్బరుద్దీన్‌

కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ సోమవారం రాత్రి స్పృహలోకి వచ్చినట్లు తాజా బులెటిన్‌లో ఆసుపత్రి వర్గాలు ఆసుపత్యి. ఈ విషయం తెలియడంతో మజ్లిస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని తమ నేత త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ రోడ్డుపైనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో కేర్‌ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు......

పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రానికి 'షాడో' అని ప్రచారం ఉందని, కానీ అది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే...

పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రానికి 'షాడో' అని ప్రచారం ఉందని, కానీ అది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే... తర్వాత మరేదైనా మంచి టైటిల్‌ అనుకుంటే తప్పకుండా మారుస్తామని నిర్మాత తిరుమల శెట్టి నీలిమ అన్నారు. సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కామీడియా వర్క్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై నిర్మించనున్న చిత్ర విశేషాలను ఆమె వెల్లడించారు.........