30, ఏప్రిల్ 2011, శనివారం
అట్టహాసంగా విలియం వివాహం
29, ఏప్రిల్ 2011, శుక్రవారం
28, ఏప్రిల్ 2011, గురువారం
బాబా మరణం ముందే తెలుసా? * 20రోజుల క్రితమే శవపేటికకు ఆర్డర్ * 5వ తేదేనే పుట్టపర్తికి * బయటపెట్టిన కన్నడ మీడియా
అక్కినేని మూడుతరాల ముచ్చట్లు!
27, ఏప్రిల్ 2011, బుధవారం
26, ఏప్రిల్ 2011, మంగళవారం
25, ఏప్రిల్ 2011, సోమవారం
పేరు నిలబెట్టుకోవాలి : రిచా
చేతిలో నాలుగు సినిమాలున్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి...ఇదీ నేటితరం నాయికల ఫార్ములా. ఓ సినమా హిట్టయితే...ఆ అండతో వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. అయితే దీనికి తాను మాత్రం భిన్నమని రిచా గంగోపాధ్యాయ అంటోంది. 'మిరపకారు' తర్వాత మరో సినిమా ఎప్పుడు ! అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. 'మూడు సినిమాలతో అంతో ఇంత పేరు............
సాయిబాబా ఇకలేరు
24, ఏప్రిల్ 2011, ఆదివారం
మార్చి 28 నుంచి ఏప్రిల్ 24 వరకు బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి భిన్న కథనాలు వినిపించాయి. శ్వాస పీల్చు కోవడంలో ఇబ్బంది. మూత్రం సరిగా రాకపోవడంతో కాలేయం పనిచేయడం లేదని.... భిన్న కథనాలు వినిపింరచాయి. మార్చి 28న బాబాను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఏప్రిల్ 24 వరకు ఆయనకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు. 24 రోజు ఉదయం 7.40 నిమిషాలకు గుండె సరిగా పనిచేయక తుదిశ్వాస విడిచారు.
23, ఏప్రిల్ 2011, శనివారం
బహ్రెయిన్ మారణహోమం
బహ్రెయిన్లో మరణిస్తున్న, గాయపడిన ప్రజాతంత్ర అనుకూల నిరసనకారులకు వైద్యం చేసిన డాక్టర్లను భయపెట్టారని, నిర్బంధించారని 'ది ఇండిపెండెంట్'కు లభించిన ఇ-మెయిల్స్ ద్వారా వెల్లడైంది. బహ్రెయిన్ పోలీసులు గత నెలలో సర్జన్లు, ఫిజీషియన్లు, పిల్లల వైద్యులు, స్త్రీ వైద్య నిపుణులు సహా కనీసం 32 మంది వైద్యులను అరెస్టు చేసి నిర్బంధించారు. ఇదంతా ఘర్షణలో గాయపడిన వారికి వైద్య రక్షణ అందించడాన్ని గ్యారంటీ ఇస్తున్న జెనీవా.........................
22, ఏప్రిల్ 2011, శుక్రవారం
ఆ నలుగురు అనర్హులు
వైఎస్ జగన్కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు అధికార కాంగ్రెస్ పార్టీ చురకంటించింది. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి వెనుకాముందు ఆడిన పిసిసి, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(సిఎల్పీ) గురువారం ఒకేసారి దాడి ప్రారంభించాయి. ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉప సభాపతి నాదెండ్ల మనోహర్కు సిఎల్పీ ఫిర్యాదు చేసింది. దీంతో.................
21, ఏప్రిల్ 2011, గురువారం
రెండు భారత్లు ఉండరాదు !
ఆనందంగా ఉంది: బాలకృష్ణ
20, ఏప్రిల్ 2011, బుధవారం
జైతాపూర్ అణు విద్యుత్కేంద్రం తక్షణం ఆపాలి
మహారాష్ట్రలోని జైతాపూర్లో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ ప్రాజెక్టును తక్షణం నిలిపి వేయాలని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ప్రాజెక్టుపై నిరసన తెలుపుతున్న వారిపై జరిపిన పోలీసు కాల్పులను ఖండించింది. ఆ కాల్పుల్లో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికులు వ్యతిరేకత తెలుపుతున్నారు. అలాగే తమ భూముల్ని బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును.............
జంకులేని పోరాటవాదులుగా ఉండాలి
నూతన తరం విప్లవ నాయకులైన యువత ఆదర్శప్రాయమైన నేతలుగా, సోషలిజం కోసం పోరాడే సచ్ఛీలురైన, అధ్యయనశీలురైన, ఏమాత్రం జంకులేని పోరాటవాదులుగా ఉండాల్సిన బాధ్యత ఉందని క్యూబా విప్లవ నేత, మాజీ అధ్యక్షుడు ఫైడల్ కాస్ట్రో అన్నారు. వినియోగదారీ సమాజపు దుర్మార్గమైన దశను, ప్రజల్లో స్వార్థాన్ని ప్రోత్సహించే, పెంపొందించే పెట్టుబడిదారీ ఉత్పత్తిని అధిగమించడం నిస్సందేహంగా క్లిష్టమైన సవాలేనని అన్నారు. సరిచేయాల్సిన, మార్చాల్సిన అవసరమున్న వాటన్నింటినీ ఏమాత్రం జంకులేకుండా కొత్తతరం యువత సరిచేసి, మార్చాలని పిలుపునిచ్చారు. అసాధ్యమైన దాన్............
భారత జట్టుకు కోచ్గా గ్యారీ కిర్స్టీన్ వెళ్లిన పోయిన తరువాత భారత జట్టుకు కోచ్గా పలువురి పేర్లు వినపడుతున్నాయి. ఆసీస్ మాజీ ఓపెనర్ ( జస్టిస్ లాంగర్ ) , ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్వార్నే, తాజాగా మరో క్రీడాకారుడి పేరు కూడా వినిపిస్తుంది ( ఫ్లవర్ ) ఈ ముగ్గురి భారత జట్టు కోచ్ ఎవరు అన్న సందేహాము ...........
19, ఏప్రిల్ 2011, మంగళవారం
నిర్మాతలు నష్టపోతున్నారు - కెఎస్ రామారావు
చలనచిత్ర పరిశ్రమలో గత కొద్దిరోజులుగా నెలకొన్న సమ్మె వల్ల పెద్ద నిర్మాతలే ఎక్కువగా నష్టపోతున్నారని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్.టి.ఆర్., బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నాలుగు రోజులపాటు షూటింగ్ జరిగింది. సమ్మె గురించి ఆయన ప్రస్తావిస్తూ...ప్రస్తుతం షూటింగ్లు ఆగినా, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఆకాశంలో ఒక తార... ( కామెడీ హీరో అల్లరి నరేష్ కామెడీ అనే కాకుండా తన ప్రతి సినిమాలో ఒక పాత హిట్ సినిమా సాంగ్ ఉండేలా అల్లరి నరేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
సోషలిజానికి అనుగుణంగానే మార్పులు
మంచి సినిమాలు రెండు చాలు : దగ్గుబాటి రానా
18, ఏప్రిల్ 2011, సోమవారం
ఫిక్సింగ్కి అవకాశం
గుట్టు రట్టు చేయాలి
విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేసి ప్రయివేటు సంస్థలకు లాభం కలిగించే విధంగా ఉన్న ప్రభుత్వ విధానాల లోగుట్టును, రహస్యాలను బట్టబయలు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేసి ప్రయివేటీకరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టేందుకు దీర్ఘకాలిక ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే విద్యుత్ విధానాన్ని రూపొందించమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.విద్యుత్ పంపిణీ కేంద్రాలైన
తీన్మార్...ఏక్బార్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)