గురువారం 21 ఎప్రిల్ 2011

ఈ డబ్బెవరిది?

డబ్బులు లెక్కపెట్టుకోను : విక్రమ్‌

క్షేత్ర సహాయకులపై లాఠీ

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న క్షేత్ర సహాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆందోళనతో క్షేత్ర సహాయకులు బుధవారం కలెక్టరేట్లను ముట్టడించారు. రంగారెడ్డి, ఆదిలాబాద్‌ కలెక్టరేట్ల వద్ద క్షేత్ర సహాయకులపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని గొడ్లను బాదినట్లు బాదారు. ఈ ఘటనలో కొందరు స్పృహ కోల్పోయారు. మరి కొందరికి గాయాలయ్యాయి. కలెక్టరేట్ల...............

ఇంటర్‌ ఫలితాలు విడుదల( జనరల్) (వోకేషనల్‌ ‌)

రెండు భారత్‌లు ఉండరాదు !

దేశంలో ఆకలి చావులు సంభవిస్తుండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బుధవారం ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. 'మీకు రెండు..........

ఆనందంగా ఉంది: బాలకృష్ణ

 


హార్వర్డ్‌ యూనివర్సిటీ, హౌస్టన్‌ యూనివర్సిటీ, కెల్లాంగ్‌ యూనివర్సిటీల్లో చంద్రబాబునాయుడు కోడలు బ్రహ్మణికి ఎంబిఎలో సీటు వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సి.ఇ.ఓ. స్టీవ్‌ బాల్మర్‌, గూగుల్‌ కంపెనీ సృష్టికర్త సెర్వేబ్రిగ్‌, హెచ్‌పి కంపెనీ వ్యవస్థాపకుడు డేవిడ్‌ పాకార్డ్‌, ప్రముఖ కంపెనీ నైక్‌ సి.ఇ.ఓ. ఫిలిప్స్‌ నైట్‌, సన్‌ మైక్రో సిస్టమ్‌ ఛైర్మన్‌ స్కాట్‌ మెక్‌మనీ.......

మిచెల్లీ ఒబామాకు తృటిలో తప్పిన ప్రమాదం

అమెరికా ప్రధమ మహిళ మిచెల్లీ ఒబామా ప్రయాణిస్తున్న విమానం మంగళవారం నాడు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నది. మిచెల్లీ ప్రయాణిస్తున్న విమానం ఇక్కడికి సమీపంలోని ఆండ్రూ వైమానిక స్థావరంలో దిగబోతున్న సమయంలో ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై మరో కార్గో విమానం ఉండటాన్ని గమనించిన అధికారలు లాండింగ్‌ ప్రయత్నాన్ని విరమించుకోవాలని మిచెల్లి విమానం పైలట్‌ను ఆదేశించారు. అప్పటికే విమానం........