బుధవారం 20 ఎప్రిల్ 2011

అనాగరికం... సిగ్గుచేటు

ఖాప్‌ పంచాయతీ లపై(కుల పంచాయతీలు) సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. అవి చట్టవిరుద్ధమని పేర్కొన్న కోర్టు, ఖాప్‌లు విధిస్తున్న గౌరవ హత్యల (కుల దురహంకార) శిక్షలను సిగ్గుచేటు, అనాగరికమైనవిగా అభివర్ణించింది. హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామాల్లో కంగారూ కోర్టులుగా వ్యవహరిస్తున్న ఈ ఖాప్.........

అంధుల కోసం మొబైల్‌

జైతాపూర్‌ అణు విద్యుత్కేంద్రం తక్షణం ఆపాలి

మహారాష్ట్రలోని జైతాపూర్‌లో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్‌ ప్రాజెక్టును తక్షణం నిలిపి వేయాలని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. ప్రాజెక్టుపై నిరసన తెలుపుతున్న వారిపై జరిపిన పోలీసు కాల్పులను ఖండించింది. ఆ కాల్పుల్లో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికులు వ్యతిరేకత తెలుపుతున్నారు. అలాగే తమ భూముల్ని బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జైతాపూర్‌ అణు విద్యుత్‌ ప్రాజెక్టును.............

జంకులేని పోరాటవాదులుగా ఉండాలి

నూతన తరం విప్లవ నాయకులైన యువత ఆదర్శప్రాయమైన నేతలుగా, సోషలిజం కోసం పోరాడే సచ్ఛీలురైన, అధ్యయనశీలురైన, ఏమాత్రం జంకులేని పోరాటవాదులుగా ఉండాల్సిన బాధ్యత ఉందని క్యూబా విప్లవ నేత, మాజీ అధ్యక్షుడు ఫైడల్‌ కాస్ట్రో అన్నారు. వినియోగదారీ సమాజపు దుర్మార్గమైన దశను, ప్రజల్లో స్వార్థాన్ని ప్రోత్సహించే, పెంపొందించే పెట్టుబడిదారీ ఉత్పత్తిని అధిగమించడం నిస్సందేహంగా క్లిష్టమైన సవాలేనని అన్నారు. సరిచేయాల్సిన, మార్చాల్సిన అవసరమున్న వాటన్నింటినీ ఏమాత్రం జంకులేకుండా కొత్తతరం యువత సరిచేసి, మార్చాలని పిలుపునిచ్చారు. అసాధ్యమైన దాన్............

"ask"ఉంటే చాలు ..!

ఐదంకెల జీతం... ఆధునిక హంగులు... గుర్తింపు... హోదా... ఇవన్నీ యువతను ప్రయివేటు, కార్పొరేట్‌ కొలువులవైపు ఆకర్షిస్తున్నాయి. కొన్ని కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా చదువు పూర్తిగాకముందే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా యువత అటువైపు మొగ్గుచూపేలా చేస్తోంది. అదీగాక ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు కచ్చితమైన విద్యార్హతలే ప్రతిభగా, మార్కులే ప్రామాణికంగా భావించట్లేదు. వ్యక్తిలోని ఆసక్తి, సృజనాత్మకత, తపన లాంటి అంశాలను గమనిస్తున్నాయి...........

భారత జట్టుకు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టీన్‌ వెళ్లిన పోయిన తరువాత భారత జట్టుకు కోచ్‌గా పలువురి పేర్లు వినపడుతున్నాయి. ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ ( జస్టిస్‌ లాంగర్‌ ) , ఆసీస్‌ స్పిన్‌ మాంత్రికుడు షేన్‌వార్నే, తాజాగా మరో క్రీడాకారుడి పేరు కూడా వినిపిస్తుంది ( ఫ్లవర్‌ ) ఈ ముగ్గురి భారత జట్టు కోచ్‌ ఎవరు అన్న సందేహాము ...........

 భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టీన్‌ పదవీకాలం ముగించుకుని స్వదేశం తిరిగివెళ్లిన తరువాత ఆయన వారసునిగా ఎవరు ఎంపికవుతారనే విషయంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ దిశగా పలువురి పేర్లు వినపడుతున్నాయి. తొలుత ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ జస్టిన్‌ లాంగర్‌ పేరు షికార్లు కొట్టింది. ఆ తరువాత స్పిన్‌ మాంత్రికుడు,................