మంగళవారం 5 ఎప్రిల్ 2011

వెంకటేష్‌, త్రిష చిత్రం ప్రారంభం


వెంకటేష్‌, త్రిష కాంబినేషన్‌లో బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న చిత్రం ఉగాది పర్వదినాన రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. మలినేని గోపీచంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్‌ మాట్లాడుతూ, ఉగాదినాడు కొత్త చిత్రం ప్రారంభంకావడం ఆనందంగా ఉంది. త్రిషతో కలిసి చేస్తున్న మూడవ చిత్రం. కథలో కావాల్సినంత వినోదం ఉంది. ఈ కథను గోపీ సమర్థవంగా........

రేడియేషన్‌ లీకేజి పాయింట్‌ గుర్తింపు : * రియాక్టరుకు చేరువలో 20సెం.మీ. పగుళ్లు * బయటపడిన ఇద్దరు కార్మికుల మృతదేహాలు

జపాన్‌లో ఫుకుషిమ దాయిచీ అణు విద్యుత్కేంద్రంలో మూడు వారాలుగా అంతుచిక్కకుండా ఉన్న రేడియేషన్‌ లీకేజీ స్థానాన్ని నిపుణులు, అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఫుకుషిమ దాయిచీ అణు విద్యుత్కేంద్రంలోని రెండో రియాక్టరుకు చేరువలో నిరుపయోగ విద్యుత్‌ కేబుళ్లను ఒక గదిలో నిల్వ ఉంచుతారు. ఈ గది తలుపు గడియకు దగ్గరలో సుమారు 20సెం.మీ. వెడల్పున ఏర్పడిన పగుళ్లను గుర్తించినట్లు..........

ముఖ్యమైన పాత్ర దొరకాలన్న పట్టింపు లేదు : బిపాసా