సోమవారం 21 ఫిబ్రవరి 2011

క్రికెట్‌ అభిమానులకు సైబర్‌ వల

'ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఉచిత టికెట్లు..విజేతలతో పసందైన విందు..విలాసవంతమైన సౌకర్యాలు..పది మంది అతిథులకు రాచమర్యాదలు..ఇవన్నీ ఉచితంగానే సుమా!'..ఏంటిదంతా అనుకుంటున్నారా? సైబర్‌ నేరగాళ్ల సరికొత్త పన్నాగమిది. తమ వెబ్‌సైట్లలో సభ్యత్వం తీసుకుంటే లక్కీ విజేతలకు ప్రపంచకప్‌ ఫైనల్‌మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తామని ప్రకటనలు...........

మార్చి 6న అల్లు అర్జున్‌ వివాహం

సూరి హత్యకు సంబంధించి పోతులను విచారించిన సిసిఎస్‌ పోలీసులు

50 చిత్రాలకు దర్శకత్వం వహిస్తా : విజయనిర్మల

ఊదేశాయ్

ప్రపంచకప్‌ రెండో రోజు మ్యాచ్‌ల్లో మిన్ను విరిగి మీద పడలేదు. అద్భుతం ఏమీ జరగలేదు. అగ్రశ్రేణి జట్లు పసికూన వంటి జట్లపై సునాయాస విజయాలు సాధించాయి. కెన్యాపై కివీస్‌, కెనడాపై శ్రీలంక ఘన విజయాలు నమోదు చేసుకున్నాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ సెకండ్‌ బ్యాటింగ్‌ జట్లు ఘన విజయం సాధించాయి. గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుని సంచలనాలు సృష్టించిన కెన్యా ఈ సారి తొలి మ్యాచ్‌లో చేతులెత్తేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులకు కుప్పకూలింది. కివీస్‌ ఎనిమిది ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 72 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. ఆదివారం నాడు జరిగిన మరో మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి.

అన్ని భాషల్లో నటించాలన్నది కోరిక - సమీరారెడ్డి

మానసిక వికలాంగురాలిపై మానవమృగం పైశాచికం