సోమవారం 21 ఫిబ్రవరి 2011
క్రికెట్ అభిమానులకు సైబర్ వల
'ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు ఉచిత టికెట్లు..విజేతలతో పసందైన విందు..విలాసవంతమైన సౌకర్యాలు..పది మంది అతిథులకు రాచమర్యాదలు..ఇవన్నీ ఉచితంగానే సుమా!'..ఏంటిదంతా అనుకుంటున్నారా? సైబర్ నేరగాళ్ల సరికొత్త పన్నాగమిది. తమ వెబ్సైట్లలో సభ్యత్వం తీసుకుంటే లక్కీ విజేతలకు ప్రపంచకప్ ఫైనల్మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తామని ప్రకటనలు...........
మార్చి 6న అల్లు అర్జున్ వివాహం
తెరపై 'వరుడు'గా కన్పించిన అల్లు అర్జున్, రియల్ లైఫ్లోనూ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. మార్చి 6న బన్నీ పెళ్లి మూహూర్తం ఖరారైంది. అల్లు అర్జున్ మెచ్చిన అమ్మాయి శ్వేతారెడ్డి తండ్రి ఓ ఇంజనీరింగ్ కాలేజీకి అధిపతి. అల్లు వారి కుటుంబంతో.............
సూరి హత్యకు సంబంధించి పోతులను విచారించిన సిసిఎస్ పోలీసులు
మద్దెలచెర్వు సూరి హత్య జరిగి 45 రోజులు గడిచినా ప్రధాన నిందితుడు భానుకిరణ్ ఆచూకీ నేటివరకు దొరకలేదు. సూరి హత్య కేసుతో సంబంధాలున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అనుమానంపై అనేక మందిని అదుపులోకి తీసుకుని..........
50 చిత్రాలకు దర్శకత్వం వహిస్తా : విజయనిర్మల
అభిమానుల సమక్షంలో నటి, దర్శకురాలు విజయనిర్మల పుట్టినరోజు వేడుక ఆదివారంనాడు జరిగింది. నానక్రామ్గూడాలోని ప్లానెట్-10లోని ఆమె స్వగృహంలో శ్రేయోభిలాషులు, అభిమానులు, కృష్ణ, మహేష్సేన రాష్ట్ర అధ్యక్షుడు, బర్కత్పుర కార్పొరేటర్ దిడ్డి రాంబాబు,.....................
ఊదేశాయ్
ప్రపంచకప్ రెండో రోజు మ్యాచ్ల్లో మిన్ను విరిగి మీద పడలేదు. అద్భుతం ఏమీ జరగలేదు. అగ్రశ్రేణి జట్లు పసికూన వంటి జట్లపై సునాయాస విజయాలు సాధించాయి. కెన్యాపై కివీస్, కెనడాపై శ్రీలంక ఘన విజయాలు నమోదు చేసుకున్నాయి. రెండు మ్యాచ్ల్లోనూ సెకండ్ బ్యాటింగ్ జట్లు ఘన విజయం సాధించాయి. గత ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు చేరుకుని సంచలనాలు సృష్టించిన కెన్యా ఈ సారి తొలి మ్యాచ్లో చేతులెత్తేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 69 పరుగులకు కుప్పకూలింది. కివీస్ ఎనిమిది ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. ఆదివారం నాడు జరిగిన మరో మ్యాచ్లోనూ అదే పరిస్థితి.
అన్ని భాషల్లో నటించాలన్నది కోరిక - సమీరారెడ్డి
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్...ఇలా అనేక భాషా చిత్రాల్లో నటిస్తూ, అలరిస్తున్న ముంబారు బ్యూటీ సమీరారెడ్డి. గౌతమ్మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎర్రగులాబీలు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. పలు సంగతుల్ని 'ప్రజాశక్తి'తో ఇలా పంచుకున్నారు....
మానసిక వికలాంగురాలిపై మానవమృగం పైశాచికం
మతిస్థిమితం లేని వికాలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి అబార్షన్ చేయించిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితురాలు, ఆమె తండ్రి ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)