ఆదివారం 13 ఫిబ్రవరి 2011

బుల్లితెరపై కొండవీటి రాజా-కోటలో రాణి

జీ తెలుగు టెలివిజన్‌ సరికొత్త రియాలిటీ షో 'కొండవీటి రాజా కోటలో రాణి' ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఈ విషయాన్ని జీ తెలుగు బిజినెస్‌హెడ్‌ అనురాధ శనివారంనాడు తెలియజేశారు. మారుమూల ప్రాంతాల్లోని యువతలో ఉన్న ప్రతిభను చూపే కార్యక్రమంగా తీర్చిదిద్దామని ఆవిడ అన్నారు. రియాలిటీ షో కోసం ఇప్పటికే విశాఖ జిల్లాలోని పాడేరు, చింతపల్లి మొదలుకొని ఆదిలాబాద్‌ ఇంద్రవెల్లి వరకు ఎంపిక కార్యక్రమం జరిపామని, వీరితో సిటీ అమ్మాయిలు జత కలుస్తారని ఆమె తెలిపారు...............

ఈజిప్టులో విశ్వసనీయ మార్పు తేవాలి

ఈజిప్టులో సంఘటనలు వెనక్కు మళ్ళించజాలనివని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా త్వరితంగా నిజమైన ప్రజాస్వామ్యానికి మార్పు చేయాలని సైన్యాన్ని కోరారు. ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ను తొలగించడం 'ప్రజాశక్తి విజయ'మని ప్రశంసిస్తూ అనేక దశాబ్దాల పాటు నిరంకుశ పాలనను అనుభవించిన దేశంలోని ప్రజలు ప్రజాస్వామ్యానికి మార్గం సుగమం చేయాలని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు శనివారం పిలుపునిచ్చారు.

నాగ్‌ 'డమరుకం'

సిబిఐకి కీలక ఆధారాలు !

ముషరఫ్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌