శనివారం 12 ఫిబ్రవరి 2011
అన్నదమ్ముల సాహసం
ఒక అడవి చివర ఓ ఇల్లు ఉండేది. అందులో రామయ్య, లక్ష్మమ్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉండేవారు. వారికి ఐదుగురు కొడుకులు. వారు ఒకసారి అడవి లోపలికి వెళ్లి తప్పిపోయారు. అది ఒక మాయ..........
'నగరం నిద్రపోతున్న వేళ'
చార్మి ప్రధాన పాత్రధారిణిగా ప్రేమ్రాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నగరం నిద్రపోతున్న వేళ'. నంది శ్రీహరి, టేకుల ముక్తిరాజ్.......
యాభై ఓవర్లు ఆడేందుకు ప్రయత్నిస్తా : సెహ్వాగ్
సెహ్వాగ్ తన డాషింగ్ బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేయగలడు. ప్రత్యర్థి జట్టు ఏదైనా, బౌలర్ ఎంత గొప్పవాడైనా తన దుందుడుకు బ్యాటింగ్తో తుత్తునియలు చేయగల సత్తా అతడి సొంతం. అతడికి బౌలింగ్ చెయ్యాలంటే.................
స్థూలకాయానికి కారణాలు
అవసరానికి మించి ఎక్కువ కెలోరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుని స్థూలకాయం వస్తుంది. భారతీయుల్లో ఉన్న 'త్రిప్టీ జీన్' వల్ల కూడా ఒబేసిటి వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు
....
గాంధీ మాట - గాడ్సే బాట
బిజెఎం మాటల్లో గాంధీ శాంతి సూత్రాలు వల్లె వేస్తూ చేతల్లో గాడ్సే హింసా మార్గాన్ని అనుసరిస్తోందని పశ్చిమ బెంగాల్ వామపక్ష కూటమి ఛైర్మన్ బిమన్బసు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పర్వత పానువుల్లో హింసను ప్రేరేపిస్తోందని........
ప్రజా విజయం
ఎంతటి నియంతలైనా ప్రజా ఉద్యమం ముందు బలాదూరేనని మరోసారి రుజువయింది. 30 సంవత్సరాల పాటు ఈజిప్టుకు అధ్యక్షునిగా ఉన్న హోస్నీ ముబారక్ తీవ్ర ప్రజాగ్రహంతో ఆ పదవినుండి తప్పుకొని గుర్తు తెలియని ప్రదేశానికి........
మాతృత్వాన్ని మంటగలిపారు
రాజస్థాన్లో వరకట్న వేధింపులు శృతిమించాయి. ఈ తరహా కేసులు ఏడాదికేడాదీ పెరుగుతున్న ఈ రాష్ట్రంలో తాజాగా వరకట్నం కోసం మాతృత్వాన్నే మంటగలిపిన ఘటన వెలుగు చూసింది. హృదయవిదారకమైన ఈ ఘటన పాలీ జిల్లా బాలీలో
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)