గురువారం 10 ఫిబ్రవరి 2011
దమ్ముంటే అందరిపై అనర్హత వేటు
కాంగ్రెస్ అధిష్టానానికి దమ్ముంటే మాజీ ఎంపీ జగన్మోహన్రెడ్డి గ్రూపుకు చెందిన ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు వేయాలని పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. బుధవారం ఆమె
........
లక్ష్యంపైనే దృష్టి నిలపాలి...
ద్రోణాచార్యులు తన శిష్యులకు విలువిద్య నేర్పుతూ, చెట్టు మీద ఓ కాయను చూపించి దానిని కొట్టమన్నారు. ముందుగా ఓ శిష్యుడిని పిలిచారు'' ఆ చెట్టుమీద కాయ కనిపిస్తుందా?........
జవాబు లేని ప్రశ్నలెన్నో?
ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ కుంభకోణంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమైనప్పటికీ ప్రభుత్వం వద్ద వాటికి సమాధానాలు లేవు. ఎస్- బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగిన తీరు....
25న 'యమకంత్రి'
ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార, విజరు జంటగా నటించిన 'యమకంత్రి' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. జె.పి. ఫిలిమ్స్ పతాకంపై జి. ఉషారాణి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు............
హిమాలయాల నడుమ ఎడారి 'లెహ్'
జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మొత్తం విహారానికి అనువైన ప్రదేశమే అంటారు అనుభవజ్ఞులైన యాత్రికులు. ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ రమ్మనేట్టు రమణీయంగా ఉంటాయక్కడి ప్రకృతి అందాలు. అంతటి రమ్యమైన ప్రదేశంలో కొలువైన చిన్ని ప్రదేశం 'లెహ్'...........
నూతన ప్రపంచ ఆశ పునరుద్ధరణ
అరబ్ ప్రపంచాన్ని ప్రజా తిరుగుబాట్లు ముంచెత్తుతున్న నేపథ్యంలో నూతన ప్రపంచ క్రమం కోసం తలెత్తున ఆశల నడుమ తమ సొంత శక్తిని గుర్తించాల్సిందిగా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా డి సిల్వా ఆఫ్రికాకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయాన్ని కోరుకొంటున్న వామపక్ష నేతలను ఒక చోటికి చేరుస్తున్న ప్రపంచ సామాజిక వేదిక వార్షిక సమావేశాలకు హాజరైన లూలా అందులో ప్రసంగించారు. మితవాద 'పిడివాదాలు' విఫలమ య్యాయని ఆయనను ఉటంకిస్తూ ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్సే పేర్కొంది........
సెహ్వాగ్, గంభీర్పై ప్రత్యేక శ్రద్ధ
ప్రవీణ్ కుమార్ గాయం కారణంగా ప్రపంచకప్కు అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు క్రీడాకారుల ఫిట్నెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా గాయం కారణంగా ఇటీవల క్రికెట్కు దూరమైన వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జట్టు కోచ్ గ్యారీ కిర్స్టీన్ ఢిల్లీ జోడీ వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ జట్టుకు జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు.................
భారత్, చైనాలను టార్గెట్ చేయండి : అమెరికన్ వాణిజ్యవేత్తలకు తేల్చి చెప్పిన ఒబామా
భారత్, చైనాల్లోని పెద్ద ఎత్తునవున్న మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికన్ వ్యాపారవేత్తలు ఎగుమతులను పెంచుకోవాలని, తద్వారా దేశంలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా........
పది సెకన్లకు ఇరవై నాలుగు లక్షలు
భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకోవాలని, ట్రోఫీ ధోనీ అండ్ కో చేతుల్లో మెరిసిపోయే ఉద్విగ క్షణాల కోసం ఎదురుచూడని క్రీడాభిమాని దేశంలో ఉండటంటే అతిశయోక్తి.......
జ్యోతిష్యం శాస్త్రమా?
''కాంతారావు 2004 లో సుప్రీంకోర్టు జ్యోతిష్యాన్ని శాస్త్రమని ప్రకటించింది. ఆ విషయాన్ని ఇటీవల ముంబై హైకోర్టు ధృవీకరించింది. ఇలా కోర్టులన్నీ,అత్యున్నత న్యాయస్థానంతో సహా, జ్యోతిషాన్ని శాస్త్రమనే అంగీకరించాయి. కాబట్టి ఇప్పటికైనా జ్యోతిషాన్ని
........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)