.
2, డిసెంబర్ 2011, శుక్రవారం
ఎప్పటికి మోక్షం కలుగునో..?
దాదాపు తొమ్మిది నెలల కిందట నిర్వహించిన మొదటి విడత రచ్చబండలో దరఖాస్తులకు రెండో విడతలో మోక్షం లభించింది. తాజాగా నిర్వహించిన రెండో విడత రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు ఎప్పటికి మోక్షం లభిస్తుందోననే చర్చ ప్రజల్లో సాగుతోంది. జిల్లాలో నిర్వహించిన రెండో విడత రచ్చబండ కార్యక్రమంలో ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అందించాలని దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 46 మండలాలు, ఎనిమిది పట్టణాల్లో దాదాపు నెల రోజుల పాటు రచ్చబండ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం నిర్వహించింది. రచ్చబండ కార్యక్రమం సందర్భంగా మొదటి విడత రచ్చబండలో అందించిన దరఖాస్తుల ప్రకారం అర్హులకు రేషన్కార్డులు,.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి