.
12, డిసెంబర్ 2011, సోమవారం
ఇక పేరు పెట్టడమే ఆలస్యం
బాలకృష్ణ కథానాయకునిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కళ్యాణమాలిక్ సంగీతం అందించారు. నేపథ్య సంగీతం చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని నిర్మాత తెలిపారు......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి