.
17, డిసెంబర్ 2011, శనివారం
సచిన్కు లైన్ క్లియర్!
దేశ అత్యున్నత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం భారత రత్న అవార్డు ఎంపిక ప్రక్రియ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. అన్ని విభాగాలకు చెందిన వారు ఈ పురస్కారం పొందేందుకు అర్హులేనని ప్రకటించింది. తద్వారా క్రీడారంగంలో ప్రతిభావంతులకు ఇకపై భారత రత్న దక్కనుంది. దరిమిలా భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు భారతరత్న ప్రకటించాలన్న అశేష అభిమానుల కోరిక ఈడేరేందుకు అవకాశాలు ఏర్పడింది. కళ-, సాహిత్యం, శాస్త్ర, ప్రజాసేవ.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి