.

17, డిసెంబర్ 2011, శనివారం

సచిన్‌కు లైన్‌ క్లియర్‌!

దేశ అత్యున్నత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం భారత రత్న అవార్డు ఎంపిక ప్రక్రియ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. అన్ని విభాగాలకు చెందిన వారు ఈ పురస్కారం పొందేందుకు అర్హులేనని ప్రకటించింది. తద్వారా క్రీడారంగంలో ప్రతిభావంతులకు ఇకపై భారత రత్న దక్కనుంది. దరిమిలా భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు భారతరత్న ప్రకటించాలన్న అశేష అభిమానుల కోరిక ఈడేరేందుకు అవకాశాలు ఏర్పడింది. కళ-, సాహిత్యం, శాస్త్ర, ప్రజాసేవ.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి