.

19, డిసెంబర్ 2011, సోమవారం

ఇక కాచుకోండి...

విదేశాల్లో ఇంత వరకు భారత్‌ అనుసరించే విధానం ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ ఫార్ములా. ఆసీస్‌లోను ఇదే ఫార్ముల అనుసరించేటట్లయితే అశ్విన్‌, ఓఝాల్లో ఒకరికే తుది జట్టులో చోటు దక్కుతుంది. ఆస్ట్రేలియా గడ్డ మీద భరత స్పిన్నర్ల రికార్డు మెరుగ్గానే ఉంది. ప్రసన్న, బేడీల కాలం నుంచి ఆసీస్‌ను ఇరుకున పెట్టడంలో భారత స్పిన్‌ దళానికి గుర్తింపు ఉంది. పరిస్థితులను బట్టి రెండవ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోవడం జరిగితే ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు మీద దాడి స్వభావం వేరుగా ఉండబోతోంది. ఒక చివర నుంచి వికెట్లు లక్ష్యంగాను, రెండవ చివర నుంచి పరుగు .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి