.

25, డిసెంబర్ 2011, ఆదివారం

అద్భుతాలు సృష్టించనున్న 4జీ

 ఇప్పుడు 2జికి కాలం చెల్లింది. అంతా 3జీ వైపు పరుగులు తీసున్నారు. 3జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు కొత్త కొత్త 3జీ మొబైల్స్‌తో హోరెత్తించారు. రోజు రోజుకీ మారుతున్న టెక్నాలజీతో అన్నింటిలోను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మనదేశంలో 3జీ మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 2012 నాటికి 60 నుంచి 80 మిలియన్లకు చేరుతుందని నిపుణుల అంచనా. ఇది అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాకుండానే 4జీ మొబైల్స్‌ కూడా వచ్చేస్తున్నాయి. అందులో భాగంగానే 4జీ మొబైల్స్‌లో శ్యామ్‌సంగ్‌ కంపెనీ నుండి శ్యామ్‌సంగ్‌ కాంక్వర్‌ 4జీ, ఎల్‌జీ కంపెనీ నుండి ఎల్‌జీ రెవల్యూషన్‌ 4జీ మొబైల్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి