.

24, నవంబర్ 2011, గురువారం

ఈనాటి అర్జున

డా|| రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా అర్జున. ఐటంభామ మరియం తొలిసారి కథానాయికగా నటిస్తోంది. రేఖ మరో ముఖ్యపాత్రధారి. కన్మణి దర్శకుడు. ఎ.ఎ.ఆర్ట్స్‌ పతాకంపై కె. చంద్రశేఖర్‌ (జీతు), ఎ. ఉదరుశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షంషాబాద్‌లో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. తాజా ప్రోగ్రెస్‌ గురించి రాజశేఖర్‌ మాట్లాడుతూ, తండ్రి (సూర్యనారాయణ), కొడుకు (అర్జున) పాత్రల్లో అభినయిస్తున్నా. రియల్‌ అనిపించే కథలో సహజంగా కన్పించే పాత్రలివి. దర్శకుడు అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, సూర్య ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి